• Home » Brahmotsavalu

Brahmotsavalu

Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు.

CM Chandrababu  On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్

CM Chandrababu On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్

బ్రహ్మోత్సవాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు.

Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు సీఎం చంద్రబాబు..

Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు సీఎం చంద్రబాబు..

ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు లాంఛానంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేయనున్నారు.

Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతిలో నింగి నుంచీ నిఘా

Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతిలో నింగి నుంచీ నిఘా

తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. భక్తుల భద్రత విషయంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో నింగి నుంచీ నిఘా పెట్టనుంది.

Tirumala Brahmotsavam: అంకురార్పణకు అంతా సిద్ధం..

Tirumala Brahmotsavam: అంకురార్పణకు అంతా సిద్ధం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టమైన అంకుర్పాణకు సర్వం సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ మంగళవారం నిర్వహించనున్నారు.

Tirumala Brahmotsavam 2025: జాతీయ స్థాయిలో ఔట్‌లుక్ తీసుకొచ్చేలా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో

Tirumala Brahmotsavam 2025: జాతీయ స్థాయిలో ఔట్‌లుక్ తీసుకొచ్చేలా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో

బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులకు 1.16 లక్షల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు.

Dwaraka Tirumala: మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

Dwaraka Tirumala: మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

Dwaraka Tirumala: చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు.

Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం

Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమం జరగనుంది. అర్చకులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

 Khadrī: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం

Khadrī: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి (Lakṣmī Nārasimha Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా గురువారం లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Yadadri: యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం..

Yadadri: యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి