• Home » BJP

BJP

Flood Compensation: పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి

Flood Compensation: పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి

వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, రామారావు డిమాండ్‌ చేశారు.

Maheshwar Reddy: రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది..?

Maheshwar Reddy: రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది..?

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని.. కానీ, విచారణ నివేదికలో మాత్రం ఆ అక్రమాలపైన పూర్తిస్థాయిలో ఎక్కడా ప్రస్తావించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy  VS Modi Govt: బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది..  మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy VS Modi Govt: బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Telangana BJP MPs:  తెలంగాణ  బీజేపీ ఎంపీల సాయం..  'ఎంపీ ల్యాడ్స్' నిధులు ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయింపు

Telangana BJP MPs: తెలంగాణ బీజేపీ ఎంపీల సాయం.. 'ఎంపీ ల్యాడ్స్' నిధులు ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయింపు

తెలంగాణ బీజేపీ ఎంపీలు సొంత రాష్ట్రానికి అండగా నిలిచారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ముంపుతో సతమతమవుతున్న ప్రజలకు తమ వంతు తోడ్పాటునందించారు. రాష్ట్రంలోని బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయించారు.

CM Revanth Reddy: ఈసీతో బీజేపీ పొత్తు!

CM Revanth Reddy: ఈసీతో బీజేపీ పొత్తు!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమ రాజకీయ పొత్తులో ఎన్నికల కమిషన్‌ను సైతం భాగం చేసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Maheshwar Reddy: కేసీఆర్‌ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం: ఏలేటి

Maheshwar Reddy: కేసీఆర్‌ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం: ఏలేటి

రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చలకు అవకాశమివ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కేసీఆర్‌ సర్కారు బాటలోనే నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

TBJPs Preparatory Meeting: బీజేపీ అధ్యక్షుడు రాం చందర్ రావుకు అవమానం

TBJPs Preparatory Meeting: బీజేపీ అధ్యక్షుడు రాం చందర్ రావుకు అవమానం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టీబీజేపీ సన్నాహక సమావేశం సాక్షిగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. టీబీజేపీ చీఫ్‌గా రాంచందర్‌రావు పేరుకు బదులుగా.. పదే పదే కిషన్‌రెడ్డి పేరును ప్రస్తావించారు ఎంపీ రఘునందన్‌రావు.

 BJP leader: బీజేపీ నేత దారుణహత్య..

BJP leader: బీజేపీ నేత దారుణహత్య..

శివగంగ పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న బీజేపీ నగర శాఖ వాణిజ్య విభాగం నాయకుడు సతీష్‌(51) శుక్రవారం వేకువజామున మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య జరిగిన తగాదాలో దారుణహత్యకు గురయ్యాడు. శివగంగ వారపు సంత లో సతీష్‌ మోటరు సైకిల్‌ మెకానిక్‌ దుకాణం నడుపుతున్నాడు.

Kaleshwaram project: కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వాలి

Kaleshwaram project: కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

BJP, Congress Worker Clash: మోదీ తల్లిపై వ్యాఖ్యలు.. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

BJP, Congress Worker Clash: మోదీ తల్లిపై వ్యాఖ్యలు.. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

ప్రధానమంత్రి తల్లిని అవమానపరిచిన కాంగ్రెస్‌కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీపై విరుచుకుపడింది. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ చాలా తప్పుచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి