• Home » Bihar Elections

Bihar Elections

Bihar Elections: హింసను సహించేది లేదు.. బిహార్ ఘటనపై సీఈసీ

Bihar Elections: హింసను సహించేది లేదు.. బిహార్ ఘటనపై సీఈసీ

ఏడు కోట్ల మంది పేర్లతో ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేశామని, ఒక్క నకీలీ ఓటును చేర్చడం కానీ, అర్హులను తొలగించడం కానీ జరగలేదని సీఈసీ చెప్పారు. ఎన్నికల యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, భద్రతా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Bihar Elections: మోకామాలో హింసాకాండ.. కాన్వాయ్‌‌లో ఆయుధాలపై ఈసీని ప్రశ్నించిన తేజస్వి

Bihar Elections: మోకామాలో హింసాకాండ.. కాన్వాయ్‌‌లో ఆయుధాలపై ఈసీని ప్రశ్నించిన తేజస్వి

రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్‌పీ కార్తికేయ కె.శర్మ తెలిపారు.

Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు

Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు

మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులకు అలవెన్సులు రెట్టింపు చేస్తామని, రూ.50 లక్షల బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానితో కిలిసి మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.

Mukesh Sahani life Story: సేల్స్‌మ్యాన్‌ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సహాని?

Mukesh Sahani life Story: సేల్స్‌మ్యాన్‌ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సహాని?

త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడిన విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను విపక్ష ఇండి కూటమి ప్రకటించింది.

Bengaluru News: ఎంపీ రాఘవేంద్ర సంచలన కామెంట్స్.. ఆ ఎన్నికలకు ఇక్కడి నుంచి సొమ్ము

Bengaluru News: ఎంపీ రాఘవేంద్ర సంచలన కామెంట్స్.. ఆ ఎన్నికలకు ఇక్కడి నుంచి సొమ్ము

బిహార్‌ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.

Prashant Kishore: విపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్న ఎన్డీయే.. ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ

Prashant Kishore: విపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్న ఎన్డీయే.. ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ

నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్‌ను బీజేపీ అమలు చేయాలనుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు

Bihar Elections: టిక్కెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌ నేతల్లో నిరసన

Bihar Elections: టిక్కెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌ నేతల్లో నిరసన

పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి, డబ్బున్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపినట్టు శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Bihar Elections: ఎన్డీయేకు షాక్.. సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

Bihar Elections: ఎన్డీయేకు షాక్.. సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

భోజ్‌పురి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్‌కు మరహోరా నియోజకవర్గం నుంచి ఎల్‌జేపీ (ఆర్‌వీ) టిక్కెట్ ఇవ్వడంతో ఆమె అక్కడ గట్టిపోటీదారుగా నిలిచారు. ప్రచారం కూడా చేపట్టారు.

Purdanasheen women Voting: బిహార్ ఎన్నికలు.. పర్దానషీన్ మహిళా ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు

Purdanasheen women Voting: బిహార్ ఎన్నికలు.. పర్దానషీన్ మహిళా ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు

బిహార్‌లో పర్దానషీన్ మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఈసీ తాజాగా ఆదేశించింది. పర్దానషీన్ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి