Home » Betting apps
రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై పోలీసులు వరుస కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నా.. వాటి మోసాలు మాత్రం ఆగడం లేదు. వేల కొద్ది బెట్టింగ్ యాప్లను పోలీసులు బ్లాక్ చేయడమే కాకుండా...
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరై మొత్తం 29 మంది సినీ సెలెబ్రిటీలపై కేసు నమోదు చేసింది.
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది.
అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్లో రూ.15లక్షలు పొగొట్టుకుని ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తట్టుకోలేక సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదోనీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆదోనీలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్కు పాల్పడుతున్న బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ (betting apps) నిషేధంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
బెట్టింగ్ యాప్ కేసులపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. విదేశాల నుంచి ఈ యాప్లు ఆచరణలో ఉన్న కారణంగా, అక్కడి ప్రభుత్వాలకు లేఖలు రాసి విచారణ ప్రారంభించారు.
YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేయడంతో అన్వేష్పై ఈ కేసు నమోదైంది.
మెట్రోరైల్ స్టేషన్లు, రైళ్లపై బెట్టింగ్స్ యాప్స్ ప్రచారం, యాడ్స్ లేకుండా చూసుకుంటున్నామని, వాటిని పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టయింది. వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ, యడ్ల నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు