Home » Bengaluru
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’లోని పవిత్రమైన దేవ కోల సన్నివేశాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ స్టేజ్పై ఎగతాళి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదైంది.
బైక్ పై బంగారం షాప్ దగ్గరకి వచ్చారు ఇద్దరు కేటుగాళ్లు. మంకీ క్యాప్, పైన హెల్మెట్లు తీయకుండానే షాప్ లోకి ప్రవేశించారు. ఉన్నపళంగా తుపాకీ తీసి షాప్ సిబ్బందిని బెదిరించారు.
ప్రపంచంలోనే రెండో రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది. టామ్టామ్ ట్రాఫిక్ సూచీలో ఈ స్థానానికి చేరింది. ట్రాఫిక్ చిక్కుల పరంగా మొదటి స్థానంలో మెక్సికో సిటీ ఉంది.
ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
లోకాయుక్త భారీ ఆపరేషన్ చేపట్టి.. ముగ్గురు అవినీతి అధికారులను పట్టుకుంది. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులను లోకాయుక్త పట్టుకుంది.
బెంగళూరు మెట్రోలో తాజాగా మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ బాలిక తన బంగారు గాజును యువతికి ఇచ్చేసింది. ఎంతో హుందాగా ప్రవర్తించింది.
బెంగళూరులో ఓ కారుపై భారీగా ఫైన్ ఉంది. కేవలం రూ. 70 వేల విలువ చేసే కారుపై లక్షకు పైగా జరిమానా ఉంది. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. రాత్రి వేళ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు.. తన కోరిక తీర్చమని ఆమెను బలవంతపెట్టాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు.
జగన్ తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్కు తరలించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు..
అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుపడింది. దాని కారణంగా రద్దు చేసిన రైలును నేటికీ పునరుద్దరించలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిా ఉన్నాయి.