• Home » Bangalore

Bangalore

Bangalore: 65 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. డ్రమ్ములో పడేసి..

Bangalore: 65 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. డ్రమ్ములో పడేసి..

బెంగళూరులోని కేఆర్.పుర లో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో పడేసిన ఘటనతో ఐటీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Nara Bhuvaneswari: బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి..

Nara Bhuvaneswari: బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి..

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.

Infosys: వారికి సరైన వేతనాలు ఇవ్వలేకపోయాం.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన..

Infosys: వారికి సరైన వేతనాలు ఇవ్వలేకపోయాం.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన..

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

IISC: కేంద్రీయ విద్యాలయంలో బాంబ్?..రంగంలోకి అధికారులు

IISC: కేంద్రీయ విద్యాలయంలో బాంబ్?..రంగంలోకి అధికారులు

కర్ణాటక బెంగళూరు(bangalore)లోని కేంద్రీయ విద్యాలయం IISCకి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Viral: ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో..

Viral: ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో..

ప్రేమికులకు సంబంధించిన వివిధ రకాల సందేశాలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. ప్రధానంగా..

Smartphone Zombies: స్మార్ట్‌ఫోన్ జాంబీస్ సైన్ బోర్డుతో ప్రజలకు అలర్ట్..నెట్టింట వైరల్

Smartphone Zombies: స్మార్ట్‌ఫోన్ జాంబీస్ సైన్ బోర్డుతో ప్రజలకు అలర్ట్..నెట్టింట వైరల్

ఇటీవల బెంగళూరులో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొత్త రకం సైన్ బోర్డు అనేక మందిని ఆకర్షిస్తోంది. ఆ బోర్డులో స్మార్ట్‌ఫోన్ జాంబీస్ విషయంలో జాగ్రత్త అని రాసి ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఆ చిత్రం విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral: చికెన్ షావర్మా తినబోయి ఖంగుతిన్న వ్యక్తి.. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే..

Viral: చికెన్ షావర్మా తినబోయి ఖంగుతిన్న వ్యక్తి.. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే..

ఆకలి వేసిందంటే చాలు.. ఇలా ఫోన్ తీసుకుని, అలా ఆర్డర్ పెట్టేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఎలాంటి కష్టం లేకుండా వేడి వేడి ఆహారం ఇంటికే వస్తుండడంతో అంతా ఇదే పద్ధతికి అలవాటు పడ్డారు. అయితే...

Suchana Seth Case: సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు చెప్పిన ట్యాక్సీ డ్రైవర్..

Suchana Seth Case: సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు చెప్పిన ట్యాక్సీ డ్రైవర్..

గోవా(goa)లో ఇటివల నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బెంగుళూరులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ రే జాన్ మహిళను ఎలా పట్టించారో అనే విషయాలను వెల్లడించారు.

Bangalore TDP Forum: 100 రోజుల యాక్షన్ ప్లాన్ పోస్టర్‌ విడుదల

Bangalore TDP Forum: 100 రోజుల యాక్షన్ ప్లాన్ పోస్టర్‌ విడుదల

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను బెంగళూరు టీడీపీ ఫోరం సిద్ధం చేసింది. శనివారం వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఫోస్టర్లను బెంగళూరు టీడీపీ ఫోరం విడుదల చేసింది.

Chandrababu: థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ.. బెంగళూరు సభా వేదికగా చంద్రబాబు పిలుపు

Chandrababu: థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ.. బెంగళూరు సభా వేదికగా చంద్రబాబు పిలుపు

Andhrapradesh: బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి