Home » Bangalore
సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.
అర్ధరాత్రి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లు హైదరాబాద్లోని పలు చోట్ల పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరులో పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. యూసుఫ్గూడ, మైత్రివనం, ఎస్సార్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసులు, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్.. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు.
బెంగళూరులోని కేఆర్.పుర లో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో పడేసిన ఘటనతో ఐటీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక బెంగళూరు(bangalore)లోని కేంద్రీయ విద్యాలయం IISCకి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రేమికులకు సంబంధించిన వివిధ రకాల సందేశాలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. ప్రధానంగా..
ఇటీవల బెంగళూరులో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొత్త రకం సైన్ బోర్డు అనేక మందిని ఆకర్షిస్తోంది. ఆ బోర్డులో స్మార్ట్ఫోన్ జాంబీస్ విషయంలో జాగ్రత్త అని రాసి ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఆ చిత్రం విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఆకలి వేసిందంటే చాలు.. ఇలా ఫోన్ తీసుకుని, అలా ఆర్డర్ పెట్టేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఎలాంటి కష్టం లేకుండా వేడి వేడి ఆహారం ఇంటికే వస్తుండడంతో అంతా ఇదే పద్ధతికి అలవాటు పడ్డారు. అయితే...
గోవా(goa)లో ఇటివల నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బెంగుళూరులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ రే జాన్ మహిళను ఎలా పట్టించారో అనే విషయాలను వెల్లడించారు.