• Home » Balakrishna

Balakrishna

AP Politics: పరిపూర్ణానంద స్వామి బిగ్ ట్విస్ట్.. టికెట్ ఇవ్వకపోతే ఆ పని చేస్తా

AP Politics: పరిపూర్ణానంద స్వామి బిగ్ ట్విస్ట్.. టికెట్ ఇవ్వకపోతే ఆ పని చేస్తా

తనకు హిందూపురం ఎంపీ టికెట్ దొరుకుతుందని ఎంతో ఆశించిన పరిపూర్ణానంద స్వామికి చివరకు నిరాశే మిగిలింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అటు.. బీజేపీ ప్రకటించిన ఆరు ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు.

Ra Kadali Ra Sabha Live Updates: వైఎస్ జగన్ ‘సిద్ధం’పై చంద్రబాబు అదిరిపోయే సెటైర్!

Ra Kadali Ra Sabha Live Updates: వైఎస్ జగన్ ‘సిద్ధం’పై చంద్రబాబు అదిరిపోయే సెటైర్!

Ra Kadali Ra Sabha at Penukonda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రా కదలి రా..’ కార్యక్రమం నేటితో ముగియనుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో చివరి సభ జరుగుతోంది. వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు చేరుకున్నారు. అభివాదం చేసుకుంటూ స్టేజీపైకి చంద్రబాబు వచ్చారు. సభా ప్రాంగణం అంతా టీడీపీ నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకలతో కియా పరిసర ప్రాంతాలన్నీ హోరెత్తాయి..

ACB: శివబాలకృష్ణ  కేసులో దూకుడు పెంచిన ఏసీబీ

ACB: శివబాలకృష్ణ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ

హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో ఏబీసీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.

ACB: రెండో రోజు ఏసీబీ కస్టడీకి  శివబాలకృష్ణ

ACB: రెండో రోజు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను రెండవ రోజు గురువారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొనున్నారు. నిన్న (బుధవారం) 7 గంటలు పాటు విచారించిన అధికారులు.. ఈరోజు మరోసారి చంచల్ గూడా జైలు నుంచి శివ బాలకృష్ణ ను కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు.

YCP: హిందూపురంలో వైసీపీ నేత దౌర్జన్యం

YCP: హిందూపురంలో వైసీపీ నేత దౌర్జన్యం

హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని... ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా? అంటూ కాంట్రాక్టర్‌ను తిప్పన్న బెదిరిస్తున్నారు.

 NTR: తెలుగువారి ధైర్యం ఎన్టీఆర్.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్

NTR: తెలుగువారి ధైర్యం ఎన్టీఆర్.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుమారుడు బాలకృష్ణ, మనమళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మనమరాలు అలేఖ్య రెడ్డి అంజలి ఘటించారు.

 Minister Peddireddy: హిందూపూర్‌లో వైసీపీ బోణీ కొట్టడం ఖాయం

Minister Peddireddy: హిందూపూర్‌లో వైసీపీ బోణీ కొట్టడం ఖాయం

హిందూపూర్‌ ( Hindupur ) లో వైసీపీ ( YCP ) బోణీ కొట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు. బుధవారం నాడు హిందూపూర్‌‌లో పర్యటించారు.

Balakrishna: పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

Balakrishna: పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

మున్సిపల్ కార్మికులకు తెలుగుదేశం ( TDP ) అండగా ఉంటుందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) అన్నారు. మంగళవారం నాడు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు.

Nandamuri Balakrishna: 2024లో అందరి కలలు సాకారం కావాలి

Nandamuri Balakrishna: 2024లో అందరి కలలు సాకారం కావాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సినీనటులు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Yuvagalam Navasakam: వైసీపీ అరాచకాలు కొనసాగితే.. ప్రపంచ పటంలో ఏపీ ఉండదు: బాలకృష్ణ

Yuvagalam Navasakam: వైసీపీ అరాచకాలు కొనసాగితే.. ప్రపంచ పటంలో ఏపీ ఉండదు: బాలకృష్ణ

వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి