Home » Badminton Player
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ టైటిల్ను మూడోసారి గెలవాలన్న భారత జోడీ సాత్విక్/చిరాగ్ ఆశ...
థాయ్లాండ్ ఓపెన్ 2026 బ్మాడ్మింటన్ టోర్నీ ఫైనల్ పోరులో భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టికి షాక్ తగిలింది. ఈ జోడీ ఫైనల్లో ఇండోనేషియా చేతిలో ఓటమిని చవి చూసి రన్నరప్గా నిలిచింది.
థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్ పోరులో మలేషియా జోడీ గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్పై 19-21, 22-20, 21-16 తేడాతో సాత్విక్-చిరాగ్ విజయం సాధించారు.
భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్/చిరాగ్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే,,,
ఏస్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తోపాటు సాత్విక్ జోడీ థాయ్ ఓపెన్ క్వార్టర్స్కు చేరుకోగా.. కిడాంబి శ్రీకాంత్ ఇంటిదారి పట్టాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో ఆరో సీడ్ సింధు...
స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన,,,
థాయ్లాండ్ ఓపెన్లో టాప్ సీడ్ సాత్విక్ జోడీ కష్టంగా ముందంజ వేసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట...
తకాలు సాధించినప్పుడు కూడా క్రీడాకారులకు గుర్తింపు లేకపోతే ఎలా.. అని భారత స్టార్ డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ (25) తీవ్ర ఆవేదన వ్యక్తంజేశాడు...
తాము కష్టపడి థామస్ కప్లో పతకం తీసుకొచ్చినా.. కనీస గుర్తింపు లేకపోవడంపై స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం ఐపీఎల్, ఎన్నికల గురించే అభిమానులు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు.
డెన్మార్క్లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్-2026 సెమీఫైనల్లో భారత్కు నిరాశ ఎదురైంది. మరోసారి ఫైనల్ చేరాలనే భారత్ అశలు ఫలించలేదు. ఫ్రాన్స్తో జరిగిన కీలక పోరులో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి కారణంగా భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.