• Home » Badminton Player

Badminton Player

బోణీ కొట్టిన సింధు, శ్రీకాంత్‌, లక్ష్య

బోణీ కొట్టిన సింధు, శ్రీకాంత్‌, లక్ష్య

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన,,,

సాత్విక్‌ జోడీ శుభారంభం

సాత్విక్‌ జోడీ శుభారంభం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌ జోడీ కష్టంగా ముందంజ వేసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట...

నా పిల్లలను బ్యాడ్మింటన్‌ ఆడించను

నా పిల్లలను బ్యాడ్మింటన్‌ ఆడించను

తకాలు సాధించినప్పుడు కూడా క్రీడాకారులకు గుర్తింపు లేకపోతే ఎలా.. అని భారత స్టార్‌ డబుల్స్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (25) తీవ్ర ఆవేదన వ్యక్తంజేశాడు...

కష్టపడి పతకం గెలిచినా.. కనీస గుర్తింపు లేదు: స్టార్ షట్లర్ అసహనం

కష్టపడి పతకం గెలిచినా.. కనీస గుర్తింపు లేదు: స్టార్ షట్లర్ అసహనం

తాము కష్టపడి థామస్‌ కప్‌లో పతకం తీసుకొచ్చినా.. కనీస గుర్తింపు లేకపోవడంపై స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం ఐపీఎల్, ఎన్నికల గురించే అభిమానులు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు.

సెమీఫైనల్లో భారత్ ఓటమి.. థామస్ కప్‌లో కాంస్యమే..

సెమీఫైనల్లో భారత్ ఓటమి.. థామస్ కప్‌లో కాంస్యమే..

డెన్మార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్-2026 సెమీఫైనల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మరోసారి ఫైనల్ చేరాలనే భారత్ అశలు ఫలించలేదు. ఫ్రాన్స్‌తో జరిగిన కీలక పోరులో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి కారణంగా భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

థామస్ కప్ 2026: సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు

థామస్ కప్ 2026: సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు

ప్రతిష్ఠాత్మక థామస్ కప్ 2026 పోటీల్లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌లో పటిష్టమైన చైనీస్ తైపితో భారత్ తలపడింది. ఇందులో వరుసగా 3 సెట్లలో గెలిచి.. 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.

సెమీస్‌పై భారత్‌ గురి

సెమీస్‌పై భారత్‌ గురి

థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో ఉంది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో...

చైనా చేతిలో భారత్‌ ఓటమి

చైనా చేతిలో భారత్‌ ఓటమి

థామస్‌ కప్‌ ఫైనల్స్‌.. గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత్‌ 2-3తో చైనా చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, చైనా ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌ చేరిన సంగతి తెలిసిందే...

చైనా చేతిలో చిత్తు

చైనా చేతిలో చిత్తు

నిర్ణాయక గేమ్‌లో బలమైన స్థితిలో నిలిచి ఆశలు రేపిన పీవీ సింధు అనూహ్యంగా పట్టుకోల్పోగా.. మిగతా షట్లర్లు ఘోరంగా విఫలం కావడంతో...

ఉబెర్ కప్ 2026: చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్

ఉబెర్ కప్ 2026: చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్

ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్ 2026 నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు నిష్క్రమించింది. చైనాతో జరిగిన కీలక పోరులో స్టార్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. గ్రూప్ ఏలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో చైనాపై 5-0 తేడాతో భారత్ భారీ ఓటమిని చవి చూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి