Home » Badminton Player
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 రన్నరప్గా నిలిచిన లక్ష్య సేన్ థామస్ కప్లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే వచ్చే నెలలో జరిగే ఉబెర్ కప్నకు మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, యువ క్రీడాకారిణి ఉన్నతి హూడా మహిళల జట్టుకు నాయకత్వం వహించనున్నారు.
వర్ధమాన షట్లర్లు ఆయుష్ శెట్టి, తన్వీ శర్మ మంగళవారం నుంచి జరిగే ఓర్లీన్స్ మాస్టర్స్లో సత్తా చాటాలనుకొంటున్నారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లి చియా హో (చైనీస్ తైపీ)తో...
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్ప మంగళవారం ఇక్కడ మొదలవనుంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు....
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో రన్నర్పగా నిలిచాడు. టోర్నీ ఆసాంతం అద్భుత...
భారత షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో 24 ఏళ్ల లక్ష్యసేన్...
ఆల్ ఇంగ్లండ్లో భారత ఏస్ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నెంబర్వన్ షి యు కి (చైనా)కు షాకిచ్చి ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లాడు...
దుబాయ్లో చిక్కుకుపోయిన షట్లర్ సింధు స్వదేశానికి క్షేమంగా చేరుకొంది. మంగళవారం బెంగళూరు చేరానని సింధు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లే క్రమంలో...
పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి ఏస్ షట్లర్ పీవీ సింధు దూరమైంది. ఈ మెగా టోర్నమెంట్ మంగళవారం ఆరంభం కానుంది. కాగా, టోర్నీలో పాల్గొనేందుకు శనివారం భారత్ నుంచి...
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షి్పలో భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ఫైనల్ చేరాయి....