• Home » Ayodhya Sriram

Ayodhya Sriram

 Ayodhya Temple: భక్తులకు అలర్ట్..  రోజూ గంట పాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత..

Ayodhya Temple: భక్తులకు అలర్ట్.. రోజూ గంట పాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత..

అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. శుక్రవారం ( నేడు ) నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు రామాలయాన్ని

Ayodhya: అయోధ్యలో రామ మందిరం.. ఇకపై ప్రతిరోజూ ఈ సమయంలో బంద్

Ayodhya: అయోధ్యలో రామ మందిరం.. ఇకపై ప్రతిరోజూ ఈ సమయంలో బంద్

అయోధ్యలో రామమందిరం దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Ram Mandir: అయోధ్య ఆలయం సమీపంలో 5 స్టార్ హోటల్.. నిర్మాణ ఖర్చు తెలిస్తే షాక్

Ram Mandir: అయోధ్య ఆలయం సమీపంలో 5 స్టార్ హోటల్.. నిర్మాణ ఖర్చు తెలిస్తే షాక్

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) అనంతరం రామమందిర పరిసరాల్లో పర్యాటక రంగం ఊపందుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాములవారిని దర్శించుకుంటున్నారు.

Mathura: మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం..?

Mathura: మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం..?

మథురలో శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మించాల్సి ఉందని కొందరు అంటున్నారు. ఇదే అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.

Parliament: రామ మందిరం గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం: బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్

Parliament: రామ మందిరం గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం: బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్

ఎన్డీఏ హయాంలో అయోధ్యలో రామ మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తి కావడం, ఆలయం గురించి పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సత్యపాల్ సింగ్ పేర్కొన్నారు.

Ram Mandir: అయోధ్య రామమందిరంపై పార్లమెంటులో తీర్మానం.. ప్రవేశపెట్టనున్న బీజేపీ ఎంపీలు

Ram Mandir: అయోధ్య రామమందిరంపై పార్లమెంటులో తీర్మానం.. ప్రవేశపెట్టనున్న బీజేపీ ఎంపీలు

అయోధ్య రామమందిరంపై(Ayodhya Ram Mandir) శనివారం లోక్ సభలో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి