Home » Awards
పర్వ్యూ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) డాక్టర్ కుమార్ రాజా చిట్టూరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఇండియన్ అచీవర్స్ అవార్డు - CHRO ఆఫ్ ది ఇయర్ 2025” పురస్కారం లభించింది. ఈ గౌరవాన్ని ఇండియన్ అచీవర్స్ ..
స్వర్ణనారా వారిపల్లి ప్రాజెక్టులో భాగంగా 45 రోజుల్లో 1,600 ఇళ్లకు సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసినందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్ పురస్కారం లభించింది.
ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి.
తెలంగాణ జెన్కో, సింగరేణి యాజమాన్యాలకు జాతీయ అవార్డు లు వరించాయి. పర్యావరణహిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ సంస్థగా
'ఎడ్యుకేట్ గర్ల్స్' ఎన్జీఓ రామన్ మెగసెసే అవార్డు 2025 గెలుచుకుంది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ సంస్థ. 2007లో సఫీనా హుసైన్ స్థాపించిన ఎడ్యుకేట్ గర్ల్స్, రాజస్థాన్లో ప్రారంభమై గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లని బాలికలను విద్యా వైపు నడిపించే లక్ష్యంతో పనిచేస్తోంది.
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కేంద్రం 1,090 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేయనుంది. పోలీసు, అగ్నిమాపక సేవలు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ రంగాలకు సంబంధించి..
రాజన్న సిరిపట్టు పితాంబరం చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చీరను నేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారిణి వెల్ది రేఖ రాష్ట్రస్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు.
తెలంగాణకు చెందిన గూడ పవన్కు జాతీయ యంగ్ వీవర్ అవార్డు లభించింది. సహజ రంగులతో డబుల్ ఇక్కత్ సిల్కు చీర తయారీకిగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో 10 లక్షలకుపైగా జనాభా గల నగరాల కేటగిరీలో హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది.
నమీబియా అత్యున్నత పౌర పురస్కారం 'వెల్విచ్చియా మిరాబిలి'తో అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇందుకు గాను నమీబియా అధ్యక్షురాలు, ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలని నరేంద్ర మోదీ అన్నారు.