• Home » Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

చంద్రబాబు విజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని, ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందన్నారు.

Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్‌ను పరిశీలించండి..

Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్‌ను పరిశీలించండి..

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్‌ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

నేనెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు.

Ashwini Vaishnaw: సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

Ashwini Vaishnaw: సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

తెలంగాణలో సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం

పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం

వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ‘పీఎం ధన ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది.

Ashwini Vaishnaw: యాదగిరిగుట్ట రైల్వే ప్రాజెక్టుకు రూ.100 కోట్లు

Ashwini Vaishnaw: యాదగిరిగుట్ట రైల్వే ప్రాజెక్టుకు రూ.100 కోట్లు

ఘట్‌కేసర్‌- యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్‌ రైలు ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

Railway Safety: రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

Railway Safety: రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా రేల్వే శాఖ కీలక ముందడుగు వేసింది...

Ashwini Vaishnaw: ఉపాధికి లక్ష కోట్ల ఊతం

Ashwini Vaishnaw: ఉపాధికి లక్ష కోట్ల ఊతం

వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనకు ఉపకరించే ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి(ఈఎల్‌ఐ).. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Ashwini Vaishnaw: కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

Ashwini Vaishnaw: కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.

Artificial Intelligence: ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..

Artificial Intelligence: ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్‌, డేటాసెట్ ప్లాట్‌ఫామ్ 'ఏఐకోష్'ని ప్రారంభించారు. ఇవి ఏఐ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి