• Home » Army

Army

Kodumuru Police: వీర జవాన్ల మాతృమూర్తులకు పోలీసుల పాదసేవ

Kodumuru Police: వీర జవాన్ల మాతృమూర్తులకు పోలీసుల పాదసేవ

కోడుమూరు పోలీసులపై దేశభక్తి చూపిన సైనికుల తల్లులకు ఘనంగా సన్మానం. వీర జవాన్ల మాతృమూర్తుల పాదసేవ చేస్తూ, వారి త్యాగాన్ని కీర్తించారు.

Indian Govt: ఉగ్రదాడుల్ని ఇక యుద్ధంగానే పరిగణిస్తాం

Indian Govt: ఉగ్రదాడుల్ని ఇక యుద్ధంగానే పరిగణిస్తాం

భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది.

పాక్‌ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌కు ‘ఉగ్ర గతం’

పాక్‌ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌కు ‘ఉగ్ర గతం’

ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల సమాచారాన్ని పాక్‌కోణం నుంచి మూడురోజులుగా అందిస్తున్న ఆ దేశ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధురీకి ఉగ్రవాద చీకటి గతంతో సంబంధం ఉంది.

 Military Robotics: సైన్యానికి హ్యూమనాయిడ్‌ రోబో అండ

Military Robotics: సైన్యానికి హ్యూమనాయిడ్‌ రోబో అండ

భారత సైన్యం కోసం డీఆర్‌డీవో హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది, దీని ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైన్యానికి సహాయం చేస్తుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

Brigadier P Ganesh: కీలక లక్ష్యాలు సాధించే వరకూ యుద్ధం ఆపకూడదు

Brigadier P Ganesh: కీలక లక్ష్యాలు సాధించే వరకూ యుద్ధం ఆపకూడదు

భారత్-పాక్ యుద్ధంలో కీలకమైన టాక్టిక్స్ గురించి బ్రిగేడియర్ పి. గణేశం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాక్ అణ్వస్త్ర బెదిరింపులపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Operation Sindoor: ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు హతం

Operation Sindoor: ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు హతం

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఐదుగురు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదులను హతమార్చింది. కాందహార్‌ విమాన హైజాక్‌ సూత్రధారి కూడా వీరిలో ఒకడు కావడం గమనార్హం.

Indian Army Retaliation: తడబాటు లేదు గడబిడా లేదు

Indian Army Retaliation: తడబాటు లేదు గడబిడా లేదు

ఉగ్రదాడులకు భారత్‌ గట్టి ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీరు సహా పాక్‌ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.పాక్‌ అణు బెదిరింపులను లెక్కచేయకుండా 80 కిలోమీటర్ల లోపలికి చొరబడి భారత సైన్యం ఘాటుగా దాడి చేసింది.

Army Recruitment 2025: సాధారణ పౌరులకు ఆర్మీలో చేరే ఛాన్స్.. జీతం లక్షన్నర పైనే.. డిగ్రీ ఉంటే చాలు..

Army Recruitment 2025: సాధారణ పౌరులకు ఆర్మీలో చేరే ఛాన్స్.. జీతం లక్షన్నర పైనే.. డిగ్రీ ఉంటే చాలు..

Territorial Army Officer Recruitment: కేవలం డిగ్రీ అర్హతతోనే సాధారణ పౌరులకు దేశ సేవే చేసే అవకాశం. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం

Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం

జమ్ముకశ్మీర్‌లో పాక్‌ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్‌ మురళీ నాయక్‌ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు

Operation Sindoor: ఆర్మీకి ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు.. ముందుకొచ్చిన ఎంపీ ట్రాన్స్‌పోర్టర్స్ ఆర్గనైజేషన్

Operation Sindoor: ఆర్మీకి ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు.. ముందుకొచ్చిన ఎంపీ ట్రాన్స్‌పోర్టర్స్ ఆర్గనైజేషన్

భారత సైన్యానికి మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన సుమారు 7.5 లక్షల ట్కక్కులు ఉచితంగా అందిస్తామని, దీనిపై పీఎంఓకు లేఖ రాశామని ఏఐఎంటీసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర విభాగం చీఫ్ మకాఠి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి