• Home » AP Tourism

AP Tourism

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు.

పర్యాటక రంగంలో భారత్-అమెరికా బంధం బలోపేతం: మంత్రి దుర్గేశ్

పర్యాటక రంగంలో భారత్-అమెరికా బంధం బలోపేతం: మంత్రి దుర్గేశ్

పర్యాటక రంగంలో భారత్ - అమెరికా బంధం బలోపేతమవుతోందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా సచివాలయంలో మంత్రి దుర్గేశ్‌తో ‘యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్’ భేటీ గురువారం జరిగింది.

ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌గా ఓబులమ్మ

ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌గా ఓబులమ్మ

జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటేడ్‌లో రీజనల్‌ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.

’జల్ జంగిల్ జమీన్’ స్ఫూర్తితో అరకును అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

’జల్ జంగిల్ జమీన్’ స్ఫూర్తితో అరకును అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..

AP Caravan Tourism: సంక్రాంతి వేళ కారవాన్ టూరిజం ప్యాకేజీలు.. రెచ్చిపోండిక.!

AP Caravan Tourism: సంక్రాంతి వేళ కారవాన్ టూరిజం ప్యాకేజీలు.. రెచ్చిపోండిక.!

సినిమా హీరోలు, వీవీఐపీలు మాత్రమే వాడే కారవాన్‌లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో షికారు చేస్తూ అద్భుతమైన టూరిజం అనుభూతిని ఆస్వాదించే అవకాశం కూడా కల్పిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. కారవాన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? రూట్లు.. వాటి రేట్లు..

Araku: అరకు ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు

Araku: అరకు ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు

ప్రకృతి అందాల మధ్య అరకు వ్యాలీ ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన అనుభూతి ఒక అద్భుతం. అయితే, పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు.

Kandula Durgesh: నవంబరు 4 నుంచి 6 వరకు మంత్రి కందుల దుర్గేష్ లండన్‌ పర్యటన

Kandula Durgesh: నవంబరు 4 నుంచి 6 వరకు మంత్రి కందుల దుర్గేష్ లండన్‌ పర్యటన

ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

AP Government On Daspalla Hotel: అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్..  ప్రభుత్వం అనుమతులు

AP Government On Daspalla Hotel: అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్.. ప్రభుత్వం అనుమతులు

అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్‌ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.

Minister Kandula Durgesh ON AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Minister Kandula Durgesh ON AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి