• Home » AP Tourism

AP Tourism

టూరిస్ట్ బస్సుల యజమానులకు గుడ్‌న్యూస్.. పన్ను తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం

టూరిస్ట్ బస్సుల యజమానులకు గుడ్‌న్యూస్.. పన్ను తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం

రాష్ట్రంలో పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా.. పన్నుల తగ్గింపునకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్

ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి  కందుల దుర్గేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు.

పర్యాటక రంగంలో భారత్-అమెరికా బంధం బలోపేతం: మంత్రి దుర్గేశ్

పర్యాటక రంగంలో భారత్-అమెరికా బంధం బలోపేతం: మంత్రి దుర్గేశ్

పర్యాటక రంగంలో భారత్ - అమెరికా బంధం బలోపేతమవుతోందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా సచివాలయంలో మంత్రి దుర్గేశ్‌తో ‘యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్’ భేటీ గురువారం జరిగింది.

ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌గా ఓబులమ్మ

ఏపీ టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌గా ఓబులమ్మ

జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటేడ్‌లో రీజనల్‌ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.

’జల్ జంగిల్ జమీన్’ స్ఫూర్తితో అరకును అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

’జల్ జంగిల్ జమీన్’ స్ఫూర్తితో అరకును అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..

AP Caravan Tourism: సంక్రాంతి వేళ కారవాన్ టూరిజం ప్యాకేజీలు.. రెచ్చిపోండిక.!

AP Caravan Tourism: సంక్రాంతి వేళ కారవాన్ టూరిజం ప్యాకేజీలు.. రెచ్చిపోండిక.!

సినిమా హీరోలు, వీవీఐపీలు మాత్రమే వాడే కారవాన్‌లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో షికారు చేస్తూ అద్భుతమైన టూరిజం అనుభూతిని ఆస్వాదించే అవకాశం కూడా కల్పిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. కారవాన్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? రూట్లు.. వాటి రేట్లు..

Araku: అరకు ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు

Araku: అరకు ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు

ప్రకృతి అందాల మధ్య అరకు వ్యాలీ ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన అనుభూతి ఒక అద్భుతం. అయితే, పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి