Home » AP Tourism
ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.
ఆనంద్ మహీంద్రా, ఏపీ సీఎం మధ్య ఎక్స్లో ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏపీలోని అద్భుతమైన టూరిజం స్పాట్స్ను ఉటంకిస్తూ ఏపీ సీఎం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు ఆనంద్ సందేశం ఇవ్వగా, దానికి సీఎం రిప్లై..
అంతర్జాతీ య టూరిజానికి గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు.
పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు సూచనలు ఇచ్చారు. టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు
Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు పర్యాటక రంగపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాజధాని అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
ఏపీ టూరిజం డెవల్పమెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ)ను ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని నూకసాని బాలాజీ అన్నారు.
ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.