Home » AP Police
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి గత కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు.
జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితోపాటు పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్పై కిరణ్ రాయల్ కేసు బాధితురాలు పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వారిపై పిర్యాదు చేసింది.
వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా.. ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు.
బన్ని ఉత్సవంలో భక్తులు చాలా మంది గాయపడుతుంటారు. ఇలా గాయపడిన భక్తులకు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యం అందిస్తారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పట్టణాలకు తరలిస్తారు.
ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెల రికవరీ మేళా జరిగింది. ఈ క్రమంలో రికవరీ మేళా వివరాలను విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెలలో 75 చోరీ కేసులను ఛేదించామని సీపీ శంఖ బ్రాత బాగ్చి తెలిపారు.
బత్తుల ప్రభాకర్ను పట్టుకోవడానికి పోలీసులకు కమిషనర్ రాజశేఖర బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కుంబా కోటేశ్వర రావు నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీ అయ్యాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు.
అల్లూరు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. కొందరు దుండగులు బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య చేశారు.