Home » AP Capital Row
ఏపీలో మూడు రాజధానులపై (AP Three Capitals) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి (AP CM Jagan) ఢిల్లీ (Delhi) వేదికగా విశాఖే (Visakha) రాజధాని అని...
అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఏపీ రాజధానిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.
రాజధాని కేసులు తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan) దేశ రాజధాని హస్తిన సాక్షిగా రాజధానిపై (AP Capital) చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. పెట్టుబడిదారులను విశాఖకు..
మూడు రాజధానులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తామన్నారు.
ఏపీ మూడు రాజధానులపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. కాబోయే రాజధాని (AP Capital) విశాఖకు..