• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

AP Assembly:  వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు

AP Assembly: వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు

AP Ministers: శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు మంత్రులను ఎదుర్కోలేక సభలో ఆందోళన సృష్టించారు.

Nara Lokesh: పవనన్న కన్నా, జగన్‌కి ఎక్కువ సెక్యూరిటీ అధ్యక్షా

Nara Lokesh: పవనన్న కన్నా, జగన్‌కి ఎక్కువ సెక్యూరిటీ అధ్యక్షా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో పలు అంశాలపై మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారు. ప్రధానంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ నేతలు ప్రస్తావించడంతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.

Lokesh: సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..

Lokesh: సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..

చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని, వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రబ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని.. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని అన్నారు.

 Ayyanna Patrudu : అసెంబ్లీ కమిటీలు చురుగ్గా ఉండాలి

Ayyanna Patrudu : అసెంబ్లీ కమిటీలు చురుగ్గా ఉండాలి

కనీసం రెండు సార్లు సమావేశం కావాలని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు.

Lokesh: అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా..: మంత్రి లోకేష్

Lokesh: అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా..: మంత్రి లోకేష్

వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలకు గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితున్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా.. వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు.

Assembly: అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న  ప్రభుత్వం

Assembly: అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అత్యవసర చర్చగా విదేశాల్లో చదువుతున్న భారతీయ మెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చ జరగనుంది. మెడికల్ గ్రేడ్యుయేట్‌ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ సమాధానాలు ఇస్తారు.

BJP MLA Eshwar Rao: అధ్యక్షా..! జగన్‌ నా పక్కన కూర్చుంటే సంతోషించేవాడిని

BJP MLA Eshwar Rao: అధ్యక్షా..! జగన్‌ నా పక్కన కూర్చుంటే సంతోషించేవాడిని

‘వైసీపీ అధ్యక్షుడు (జగన్‌) వచ్చి నా పక్కన కూర్చుంటే చాలా సంతోషించేవాడిని అధ్యక్షా!’ అని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు.

Security : పరదాల్లేవు.. భారీ బందోబస్తు లేదు..!

Security : పరదాల్లేవు.. భారీ బందోబస్తు లేదు..!

వైసీపీ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ప్రాం తాల ప్రజలు భయపడిపోయేవారు.

Botsa Satyanarayana : ఆ రోజుకు 3 రాజధానులు

Botsa Satyanarayana : ఆ రోజుకు 3 రాజధానులు

‘మూడు రాజధానులపై నేటి మా వైఖరి ఏమిటో పార్టీలో చర్చించి చెపుతాం’ అని శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

TDP VS YSRCP: శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్

TDP VS YSRCP: శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్

Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి