• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

Minister Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ..

Minister Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ..

మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు.

AP Assembly: సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..

AP Assembly: సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..

శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.

ఇదీ వైసీపీ తీరు.. కథ వినిపించిన లోకేష్

ఇదీ వైసీపీ తీరు.. కథ వినిపించిన లోకేష్

Lokesh response YSRCP protests: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజ్ రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు వాళ్లే పెట్టి తిరిగి వాళ్లే ధర్నాలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.

Minister Atchannaidu: అసెంబ్లీ సాక్షిగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అచ్చెన్న

Minister Atchannaidu: అసెంబ్లీ సాక్షిగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అచ్చెన్న

ఆయిల్ పామ్ పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయిల్ పామ్‌ పంటకు ప్రధానంగా స్పింక్లర్లు, డ్రిప్ కావాలని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో స్పింక్లర్లు, డ్రిప్ ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

AP Assembly:  ఏపీ అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. భూ సమస్యలు, తలసేమియ వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై మంత్రులు మాట్లాడారు.

CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..

CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..

రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను సూచించారు.

Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Mandipalli Ramprasad Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

Anam Ramanarayana Reddy:జగన్ రాజకీయాల నుంచి తప్పుకో..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విసుర్లు

Anam Ramanarayana Reddy:జగన్ రాజకీయాల నుంచి తప్పుకో..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విసుర్లు

Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.

 Minister Lokesh:విశ్రాంతి తీసుకుంటారా.. లేక సస్పెండ్ చేయించమంటారా..

Minister Lokesh:విశ్రాంతి తీసుకుంటారా.. లేక సస్పెండ్ చేయించమంటారా..

మంత్రి లోకేష్ మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యంపై అసెంబ్లీ చర్చించారు. నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు. దీనికి మరో సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.

Minister Nara Lokesh: ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Minister Nara Lokesh: ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Minister Nara Lokesh: పాఠశాల, కాలేజీ విద్యపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు. స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి