• Home » Andhrapradesh

Andhrapradesh

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో వైసీపీ నేతకు జైలు, జరిమానా

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో వైసీపీ నేతకు జైలు, జరిమానా

శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏడీజే కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు.

పెనుకొండకు పెద్ద పరిశ్రమ

పెనుకొండకు పెద్ద పరిశ్రమ

పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.

పట్టాలెక్కనున్న 8 ఎర్రరైళ్లు

పట్టాలెక్కనున్న 8 ఎర్రరైళ్లు

దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.

పూలరైతుకు ధరాఘాతం

పూలరైతుకు ధరాఘాతం

శుభముహూర్తాలు వచ్చినా పూల ధరల్లో మార్పు కనిపించడంలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

పలమనేరు మార్కెట్‌లో క్యాలీఫ్లవర్‌ ధరలు దారుణంగా పడిపోయాయి. 12 నుంచి 15 క్యాలీఫ్లవర్లు ఉన్న సంచి ధర రూ.60కి దిగిపోయింది.

చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది

చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది

చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్‌ కల్యాణ్‌ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్‌రాజ్‌ అన్నారు.

బైకును ఢీకొని కాలువలో పడిన కారు

బైకును ఢీకొని కాలువలో పడిన కారు

కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

చిరుత దాడి.. రెండు మేకలు మృతి

చిరుత దాడి.. రెండు మేకలు మృతి

మండలంలోని చిగతుర్పి గ్రామంలో లింగప్పకు చెందిన రెండు మేకలు చిరుతదాడిలో మృతిచెందాయి. బాధితుడు లింగప్ప ఇంటివద్ద కట్టేసిన మేకలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది.

వీడనున్న 83రోజుల మౌఢ్యం

వీడనున్న 83రోజుల మౌఢ్యం

శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి