• Home » Andhrapradesh

Andhrapradesh

ఎవరివో ఈ అస్థిపంజరాలు..!

ఎవరివో ఈ అస్థిపంజరాలు..!

రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేస్తాం: మంత్రి నిమ్మల

ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేస్తాం: మంత్రి నిమ్మల

ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమన్నారు.

హిస్టారికల్ మూమెంట్: ఎమ్మెల్సీ గ్రీష్మ

హిస్టారికల్ మూమెంట్: ఎమ్మెల్సీ గ్రీష్మ

పార్లమెంట్‌ ఉభయసభల్లో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కూటమి మహిళా నేతలు ఢిల్లీకి వెళ్లారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

ఆ ఊరు.. పూల పరిమళాలతో...

ఆ ఊరు.. పూల పరిమళాలతో...

అనంతపురం జిల్లా అగళి మండలంలోని నరసంబూది నిత్యం పూల పరిమళాలతో గుబాళిస్తుంటుంది. గ్రామ పరిధిలో 200ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి