Home » Andhra Pradesh
అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 20,269 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సాయంత్రం ఆరు గంటలకు సంపూర్తిగా ఆగిపోయింది.
స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది.
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రుణాల పేరుతో భారీ మొత్తంలో బురిడీ కొట్టించిన కేటుగాడిని సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీఐడీ రీజినల్ అధికారి, అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్ ఆ వివరాలను వెల్లడించారు.
మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శక్రవారం ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో లెక్కించారు.
కర్నూలు మెడికల్ కాలేజీని గత రెండేళ్లలో అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ వెల్లడించారు.
హంద్రీనీవా కాలువకు నీరు వస్తుందని, అధికారులు నిర్లక్ష్యం వీడి చెరువులను నింపాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రాజధాని అమరావతి ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఎలక్ట్రిక్ లైట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.