Home » Anantapur
ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక ఎం పీడీవో కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే విద్యుత ట్రాన్స ఫార్మర్ను ఒక దిన్నెను నిర్మించి అమ ర్చారు. ఎంపీడీవో, వ్య వసాయ, ఉపాధి హామీ, గృహ నిర్మాణ శాఖ, తహసీల్దార్ కార్యాల యాలన్నీ ఆ ప్రాంతం లోనే ఉన్నా యి.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీ యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, రైతుసంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
మండలపరిధి లోని గూటిబైలు గామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు చేపట్టిన ఉత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులు, నాయకు లు పరిశీలించారు. ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరువుతారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందస్తు పనులు చేప డుతున్నారు.
గ్రామాలే దేశానికి పట్టుగొ మ్మలు అనే నానుడి అం దరికీ తెలిసిందే. అయితే పలు గ్రామాలు ఇ ప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అందులో మండలపరిధి లోని కురలమాల పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో కురమాల, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధా రపడి ఉన్నాయి
నేరాల విషయంలో, ట్రాఫిక్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ-కాపు కులస్థుల సమస్యలపై శాసనసభ స మావేశాల్లో చర్చించి పరిస్కారం చూపించాలని బలిజ సంఘం జిల్లా నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి విన్నవించారు. అనంతపురం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఖరీఫ్, రబీ సీజనలో వివిధ రకాలైన కూర గాయలు, ఉద్యాన పంటలతో పాటు పూల సాగుపై మక్కువ చూ పు తున్నారు. ఈ మేరకు మండలంలో బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ తదితర రకాల పూలను సాగు చేస్తున్నారు.
మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు.