Home » Anam Ramanarayana Reddy
తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి సవాల్ విసిరారు. ఆయనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Sridevi) ఆఫీస్పై దాడికి తెగబడ్డారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు.
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. జిల్లాలో పలు సందర్భాల్లో పలువురు నాయకులు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే.
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి గళం వినిపించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Mla Anam Ramanarayana Reddy) టీడీపీలో (Telugudesam) కలిసిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అధికార పార్టీపై సిట్టింగ్ ఎమ్మెల్యేలే అసంతృప్తి గళం విప్పుతున్నారు...
భవిష్యత్ రాజకీయ నిర్ణయానికి ఇంకా సమయం ఉంది. బడ్జెట్ సమావేశాలు మార్చి 15 తరువాత మధ్యంతర ఎన్నికలు వస్తాయా.. సాధారణ ఎన్నికల అనేది చూడాలి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.
వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే..
ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. వీరావేశంతో వీరు పనిచేయకుంటే పార్టీ పునాదులే కదిలిపోతాయి.