• Home » Amit Shah

Amit Shah

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు.

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు..  కేంద్రమంత్రులతో వరుస భేటీలు

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు.

Tragic Stampede During Vijays Rally: కల్లోల కరూర్‌..!

Tragic Stampede During Vijays Rally: కల్లోల కరూర్‌..!

చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. చిరిగిన పార్టీ జెండాలు.. విరిగిన స్తంభాలు.. నలిగిపోయిన మంచినీటి బాటిళ్లు.. తమిళనాట కరూర్‌లోని వేలుచ్చామిపురం ప్రాంతంలో ఆదివారం నెలకొన్న పరిస్థితి ఇది....

Amit Shah: ఆయుధాలు వీడితే ఒక్క పోలీసు బుల్లెట్ కూడా పేల్చం

Amit Shah: ఆయుధాలు వీడితే ఒక్క పోలీసు బుల్లెట్ కూడా పేల్చం

మావోయిస్టుల కాల్పుల విరమణ ఆఫర్‌ను స్వాగతిస్తున్న వారిపై అమిత్‌షా మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌'ను ఆపేయాలని ఇటీవల వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు.

Amit Shah: 24 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ.. ప్రశంసలు కురిపించిన అమిత్‌షా

Amit Shah: 24 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ.. ప్రశంసలు కురిపించిన అమిత్‌షా

దేశం మునుపెన్నడూ చూడని ప్రజాకర్షక ప్రధానమంత్రి మోదీ అని, ఇటు స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా పేరుతెచ్చుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.

Chennai News: అమిత్‌షాకు తేల్చి చెప్పిన ఈపీఎస్‌.. ఓపీఎస్‌, శశికళకు నో ఎంట్రీ

Chennai News: అమిత్‌షాకు తేల్చి చెప్పిన ఈపీఎస్‌.. ఓపీఎస్‌, శశికళకు నో ఎంట్రీ

పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.

MP Mallu Ravi:  గత పార్లమెంట్ సమావేశాలు బ్రిటీష్ పాలనను తలపించాయి..

MP Mallu Ravi: గత పార్లమెంట్ సమావేశాలు బ్రిటీష్ పాలనను తలపించాయి..

స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.

Chennai News: ఎన్డీయే గెలిస్తే.. నేనే సీఎం

Chennai News: ఎన్డీయే గెలిస్తే.. నేనే సీఎం

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్‌ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.

Bhatti Vikramarka In Delhi: నిధులు విడుదల చేయాలి.. కేంద్రానికి మంత్రుల బృందం వినతి

Bhatti Vikramarka In Delhi: నిధులు విడుదల చేయాలి.. కేంద్రానికి మంత్రుల బృందం వినతి

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు.

Amit Sha: మీరు అంతర్గత కలహాలకు చెక్‌ పెడితే అధికారం మనదే..

Amit Sha: మీరు అంతర్గత కలహాలకు చెక్‌ పెడితే అధికారం మనదే..

తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్‌ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్‌షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి