• Home » Amaravati farmers

Amaravati farmers

Venkaiah Naidu: ఆ వ్యాఖ్యలు సభ్యసమాజం సహించలేనివి: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: ఆ వ్యాఖ్యలు సభ్యసమాజం సహించలేనివి: వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. . ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవని చెప్పారు.

Vadde Shobha Nadreeswara Rao: జర్నలిస్టు కృష్ణంరాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

Vadde Shobha Nadreeswara Rao: జర్నలిస్టు కృష్ణంరాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

రాజధాని రైతుల మనోభావాలను దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. కృష్ణంరాజుపై వెంటనే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వడ్డే శోభనాద్రీశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు.

Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు

Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు

రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.

Amaravati Farmers: జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి మీడియాపై  పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు

Amaravati Farmers: జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి మీడియాపై పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు

రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రాజధాని అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్‌లో‌ కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. అమరావతిపై ఏవరూ కూడా ఇలా వ్యాఖ్యలు చేయరని చెప్పారు.

Amaravahi Women: వాళ్లిద్దరి ఫొటోలని చెప్పులతో కొట్టిన అమరావతి మహిళలు

Amaravahi Women: వాళ్లిద్దరి ఫొటోలని చెప్పులతో కొట్టిన అమరావతి మహిళలు

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటోలను చెప్పులతో కొట్టారు ఏపీ మహిళలు. సాక్షి ఛానల్లో ప్రసారమైన 'లైవ్ విత్ కేఎస్ఆర్' డిబేట్లో..

Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Lokesh: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు.

AP Government: సాగుకు సర్కారు అండ

AP Government: సాగుకు సర్కారు అండ

రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్‌ వృద్ధి చెందేలా చూడాలి. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతుల్లో కలిగించాలి.

Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ

Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ

రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.

CM Chandrababu: సాయంత్రంలోగా సాయం

CM Chandrababu: సాయంత్రంలోగా సాయం

కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ప్రగతిని సాధించిందని, గతంలో రైతులు మరియు మిల్లర్లకు ఉన్న బకాయిలను చెల్లించడంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అకాల వర్షాలు వల్ల రైతులలో ఆందోళనలు ఉండగా, అదనపు టార్గెట్లు కేటాయించడం ద్వారా సహాయం అందించారు.

PM Modi: ప్రధాని మోదీ పర్యటనపై కుట్ర.. విచారణలో నమ్మలేని నిజాలు

PM Modi: ప్రధాని మోదీ పర్యటనపై కుట్ర.. విచారణలో నమ్మలేని నిజాలు

అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన పర్యటించారు. మోదీ పర్యటన వేళ జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో విచారిస్తున్నా

తాజా వార్తలు

మరిన్ని చదవండి