• Home » Amalapuram

Amalapuram

Somireddy Chandramohan Reddy : సిలికా ద్వారా వైసీపీ నాయకులు  కోట్లు గడిస్తున్నారు

Somireddy Chandramohan Reddy : సిలికా ద్వారా వైసీపీ నాయకులు కోట్లు గడిస్తున్నారు

సోమశిల నుంచి 21 టీఎంసీల నీరు దుర్వినియోగం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నీటి దుర్వినియోగంపై మంత్రులు నివేదిక వేసి విచారణ చేపట్టాలన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.

AP News: అమలాపురంలో వైసీపీ రంగులతో శకటాలు ప్రదర్శన.. మండిపడ్డ విపక్ష నేతలు

AP News: అమలాపురంలో వైసీపీ రంగులతో శకటాలు ప్రదర్శన.. మండిపడ్డ విపక్ష నేతలు

పరేడ్ గ్రౌండ్‌లో రాజకీయ నాయకుల కటౌట్ ఏర్పాటుపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అలాగే శకటాలకు జాతీయ రంగుల బెలూన్స్ కాకుండా కొన్ని శకటాలకు వైసీపీ రంగుల బెలూన్స్ కట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల బెలూన్స్‌తో డెకరేషన్ చేసిన శకటాల ప్రదర్శించారు.

Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?

Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే...

AP News: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

AP News: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం కొరింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 216పై ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

Laxminarayana: విశాఖ స్టీల్ క్రౌడ్ ఫండ్‌ శ్రీకారానికి సీబీఐ మాజీ జేడీ ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే..

Laxminarayana: విశాఖ స్టీల్ క్రౌడ్ ఫండ్‌ శ్రీకారానికి సీబీఐ మాజీ జేడీ ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే..

విశాఖ స్టీల్ ప్లాంట్ క్రౌడ్ ఫండ్ అమలాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ (Vishwaroop) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం (Amalapuram) అల్లర్ల తర్వాత పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని

AP NEWS: సీఎం జగన్‌పై దళిత నాయకుల కీలక వ్యాఖ్యలు

AP NEWS: సీఎం జగన్‌పై దళిత నాయకుల కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై దళిత నాయకులు (Dalit leaders) కీలక వ్యాఖ్యలు చేశారు.

Sanskriti: ప్రభల తీర్థానికి పోటెత్తిన భక్తులు

Sanskriti: ప్రభల తీర్థానికి పోటెత్తిన భక్తులు

కనుమ రోజు సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లోని 120గ్రామాల్లో ప్రభల తీర్థాలు ఘనంగా జరిగాయి.

AP News: మాకు రోడ్లు వేయండి మహా ప్రభో... మహిళల ఆవేదన

AP News: మాకు రోడ్లు వేయండి మహా ప్రభో... మహిళల ఆవేదన

‘‘మాకు రోడ్లు వెయ్యండి మహా ప్రభో’’ అంటూ కలెక్టరేట్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP News: అమలాపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

AP News: అమలాపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

అమలాపురంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి