Home » Airlines
మైక్రోసాఫ్ట్ విండోస్ ‘బ్లూస్ర్కీన్ ఎర్రర్’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి.
ఈమధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు రావడం మరీ ఎక్కువైపోయాయి. కొందరు దుండగులు ఈ-మెయిల్స్ ద్వారా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతూ..
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు.. కుదుపులు అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడో..
మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన MH 199 అనే విమానం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరింది.
ఈమధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానయాన సంస్థలకు ఫేక్ బెదిరింపు కాల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. ఫలానా విమానంలో బాంబు ఉందంటూ.. గుర్తు తెలియని దుండగులు ఈ-మెయిల్...
రాష్ట్ర పోలీసుల చెర నుంచి విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి విముక్తి కలగబోతోంది. త్వరలో ఈ విమానాశ్రయం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లబోతోంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలోని ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, ఆక్టోపస్ సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒక విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు.. దానిని పూర్తిగా తనఖీ చేస్తారు. గాల్లో ఎగిరిన తర్వాత అనివార్య ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు.. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరెన్నో జాగ్రత్తలూ...
‘నాన్న-పులి’ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. తండ్రిని ఆట పట్టించడం కోసం పొలంలో పులి రాకపోయినా.. ‘పులి వచ్చింది’ అంటూ కొడుకు అబద్ధం చెప్తాడు. ఇప్పుడు విమానయాన..
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో దేశీయ విమానాలలో ప్రయాణించేందుకు(travel) రూ.1,199, అంతర్జాతీయ విమానాలకు రూ.4,499 చెల్లిస్తే చాలని తెలిపింది. మీరు ఈ సేల్ను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చులతో సెలవులకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది.
బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా?