Home » Airlines
ఇండిగో ఇబ్బందుల నేపథ్యంలో దేశంలో కొత్త ఎయిర్లైన్స్ సేవల్ని కూడా కేంద్రం తీసుకురాబోతోంది. ట్రూజెట్ విశాఖ కేంద్రంగా, శంఖ్ ఎయిర్ ఉత్తర భారతదేశం కేంద్రంగా, అల్హింద్, ఫ్లైఎక్స్ప్రెస్లు దక్షిణాది కేంద్రంగా విమానాలు నడిపే అవకాశముంది.
దేశీయ విమానయాన సంస్థ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడే సందర్భంలో ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే.. ఈ ఆఫర్ ఏయే ప్రయాణికులకు వర్తిస్తుంది. ఎప్పుడు చెల్లిస్తారంటే...
పసిపిల్లలతో ఫ్లైట్ ప్రయాణం సవాలుతో కూడిందే. వారి తల్లిదండ్రులకు తమ వంతు మద్దతుగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఒక రూపాయికే ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ..
మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది.
ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం నార్త్ రన్వేపై దిగింది. ఈ నేపథ్యంలో విమానం అదుపుతప్పి.. ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఓ వాహనాన్ని ఢీట్టింది.
తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. హైదరాబాద్ - తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు.
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.
రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది.
అమెరికాకు చెందిన అనీశ్ అగర్వాల్ తల్లి, తండ్రి.. అనీశ్ సోదరుడు ఈనెల 27న ఎయిర్ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది!