Home » Air india
విమానయాన భద్రతా ప్రొటోకాల్ను తీవ్రంగా ఉల్లంఘించిన ఎయిరిండియాలోని ముగ్గురు సీనియర్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.
Air India plane crash: జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులపై వెంటనే క్రమశిక్షణా చర్యల కింది విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియా పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహణ, సాంకేతిక లోపాల కారణంగా పలు అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది.
ఎయిర్ ఇండియా విమానం వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉందని, అయితే పక్షి ఢీకొట్టడంతో రిటర్న్ ఫ్లైట్ను రద్దు చేశామని ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎయిరిండియా సంస్థ.. తాను నడిపే పలు అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది...
Air India CEO Campbell Wilson: ఏఐ 171 విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా సంస్థ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ స్పందించారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా కస్టమర్లకు ఓ లేఖ రాశారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు భీమా కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్లలో ఒకటి. బీమా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం దాదాపు..
గత కొన్ని రోజులుగా సాంకేతిక సమస్యలు సహా పలు కారణాలతో అనేక విమానాలు రద్దు కావడం వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అసలు ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ విమానయాన సంస్థలు (Safest Airlines) ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాతి నుంచి.. విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, వెనక్కి మళ్లించడాలు, అత్యవసర ల్యాండింగ్ వంటివి ఆందోళన రేపుతున్నాయి. వరుసగా మరిన్ని ఘటనలు జరుగుతున్నాయి.