Home » Air force
వచ్చే నెలాఖరు కల్లా హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎయిర్ఫోర్స్కు రెండు తేజస్ ఎమ్కే-1ఏ యుద్ధ విమానాలను డెలివరీ చేస్తుందని డిఫెన్స్ సెక్రెటరీ తెలిపారు. పూర్తిస్థాయి వెపన్స్ ఇంటెగ్రేషన్తో విమానాలు డెలివరీ అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్, ఇంటర్ చదివిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.30 వేలకుపైగా జీతం లభిస్తుంది.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సైన్యం కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సన్నద్ధం చేస్తోంది. తాజాగా ఒడిశా తీరంలో పరీక్షించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొదటి విమాన పరీక్షను విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనంగా నిలిచిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు.
సంతకాలు చేస్తారు తప్ప డెలివరీలు చేయరంటూ భారత వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. ఆయుధాల డెలివరీల విషయంలో ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Indian Air Force Jobs 2025: భారత వైమానిక దళంలో ఉద్యోగం సంపాదించాలని కోరుకునే యువతీ యువకులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్ అర్హతతో గ్రూప్ సీ విభాగంలోని పోస్టుల భర్తీ ఎయిర్ఫోర్స్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని పూర్తి వివరాల కోసం..
అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలో గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు ఏకంగా 175 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.
Indian Air Force: పాకిస్థాన్ ఎయిర్ బేస్లను మన ఎయిర్ ఫోర్స్ దళాలు నాశనం చేశాయి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించాయి. పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది.
IAF: కాల్పుల విరమణకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఒప్పుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ టైమ్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత వాయుసేన. ఆపరేషన్ సిందూర్పై సంచలన ప్రకటన చేసింది ఐఏఎఫ్.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అమెరికా హస్తక్షేపంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.