• Home » Adilabad

Adilabad

వసంత పంచమి ఎఫెక్ట్.. మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

వసంత పంచమి ఎఫెక్ట్.. మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

వసంత పంచమి సందర్భంగా.. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం సాయంత్రానికే బాసర భక్తులతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 ‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.

Nagoba Jatara: అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..

Nagoba Jatara: అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..

ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలొస్తున్నా. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాటుగు రెట్లు పెంచేధారు. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర నుంచి కూలీలతో వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Maoist Leader: పోలీసుల అదుపులో మావోయిస్టు అధినేత?

Maoist Leader: పోలీసుల అదుపులో మావోయిస్టు అధినేత?

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Local Body Elections: ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు

Local Body Elections: ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి