Home » Aadhaar Card
భారత పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూఐడీఐఏ కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త యాప్ ద్వారా ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ డేటాను షేర్ చేయకుండానే మన ఐడెంటిటీని నిర్ధారించవచ్చు.
మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఆధార్తో సరిగ్గా లింక్ అయి ఉండటం చాలా ముఖ్యం. ఇది ఓటీపీల ద్వారా ఆధార్ సర్వీసెస్ సులభంగా పొందడానికి సాయపడుతుంది. ఇవి లింక్ లేకపోతే మిస్యూజ్ రిస్క్ పెరుగుతుంది. సర్వీసెస్లో సమయాభావం పెరుగుతుంది.
ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్ కార్డును ఉపయోగించలేరు. మరి ఇప్పుడేం చేయాలి? గడువులోగా పాన్-ఆధార్ కార్డ్ను లింక్ చేయలేదు.. ఇప్పుడెలా? పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి మరో మార్గం ఉందా? ఉంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను ఇంటి నుంచే మార్చుకునేందుకు వీలుగా యాప్లో కొత్త ఫీచర్ను తీసుకురానున్నట్టు యూఐడీఏఐ తాజాగా తెలిపింది. మరి ఈ ఫీచర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి
ఆధార్ కార్డును ఓటు వేసేందుకు ఒక హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
డేటా దుర్వినియోగం, డేటా చౌర్యం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యంగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడింట్ కార్డ్, ఆధార్ కార్డ్.. సింపుల్గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు.
చిన్నారుల ఆధార్ కార్డు 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత మొదటి అప్డేట్, 15 సంవత్సరాల వయసు దాటితే రెండవ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులకు అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్ కారణంగా దీని గురించి ఆలోచించరు. ఇప్పుడు..
ఐదేళ్లలోపు పిల్లల కోసం బాల ఆధార్ ను (Baal Aadhaar Card) కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇక ఈ ఆధార్ కార్డుకు తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్తో లింక్ చేయాల్సిఉంటుంది.
పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. ఈ లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువును ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.