Home » Aadhaar
వినియోగదారుల సౌలభ్యం కోసం మరో కొత్త యాప్ను తీసుకొచ్చింది ఉడాయ్. దీని ద్వారా ఆధార్ను భద్రపరచుకోవడంతో పాటు అవసరమైన వివరాలను మాత్రమే షేర్ చేస్కునే వెసులుబాటు ఉంటుంది.
ఈ రోజు నుంచి దేశ ప్రజలకు ఆధార్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఇక, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వేగంగా, సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)..
భారతదేశంలో 130 కోట్ల మందికి ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఈ కార్డులో ఏమైనా పొరపాట్లను లేదా సవరణలు చేసుకోవాలంటే, కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ చార్జీలు పెంచారు.
ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు అత్యవసరమైన గుర్తింపుగా మారిపోయింది. ఎందుకంటే బ్యాంకింగ్, సబ్సిడీలు, రేషన్ సహా అనేక స్కీమ్స్ కోసం ఆధార్ కీలకంగా మారింది. అయితే దీని అప్డేట్ ఛార్జీలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్ను ఫోన్లో స్కాన్ చేసి చూపిస్తారు.
బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా విస్తరించేలా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆథెంటికేషన్ సేవలను రాష్ట్రకోఆపరేటివ్ బ్యాంకులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. దీంతో, బయోమెట్రిక్ ఐడీల ఆధారంగా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం కోఆపరేటివ్ బ్యాంకులకు మరింత సులభతరం కానుంది.
మీ ఆధార్లో అడ్రస్ మారిందా. దీని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఈజీగా ఆన్లైన్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దేశంలో 12 అంకెల ఆధార్ కార్డ్ మన గుర్తింపునకు చిహ్నంగా ఉంది. కానీ దీని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్, డేటా లీక్ వంటి మోసాల నుంచి ఆధార్ను (Aadhaar Misuse Prevention) ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.
ఆరేళ్ల లోపు పిల్లలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు (PVTG) ఆధార్ నమోదు కోసం ఏప్రిల్ 3-11 మధ్య ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.95 లక్షల పిల్లలు, 34,995 PVTG ప్రజలకు ఆధార్ కార్డులు మంజూరు చేయడం పెండింగ్లో ఉందని తెలిపారు