అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
కువైత్లో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మహానాడును వేడుకగా జరుపుకున్నారు.
దుబాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినీ మహానాడు వేడుకను వైభవంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ దుబాయి అధ్యక్షుడు యం. విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు శాసన సభ్యులు బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఆస్ట్రేలియాలో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒక భారత సంతతి వ్యక్తికి స్థానిక కోర్టు 13 ఏళ్ల 10 నెలల కారాగార శిక్ష విధించింది.
జపాన్ వీసా రాక రెస్టారెంట్ను మూసివేయాల్సి రావడంతో ఒక భారతీయ వ్యక్తి కన్నీరుపెట్టుకున్నారు. దేశాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలోని శాన్ రామన్లోని బిషప్ రాంచ్లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ & షాపింగ్ ఫెస్ట్ & మ్యాంగో ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.
శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సౌదీ శాఖ అట్టహాసంగా నిర్వహించిన మహానాడుకు దేశంలోని సుదూర ఎడారి ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు ఉత్సాహంతో కదం తొక్కుతూ చేరుకున్నారు.
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారధ్యంలో సంగీత సాహిత్య హాస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించారు.