ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ(SMU) 2026 గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది.
విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారిలో భారతీయులు సంఖ్యాపరంగా నెం.1 స్థానంలోకి వచ్చారు.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కెనడా నుంచి డిపోర్టేషన్కు గురైన వారిలో భారతీయులు టాప్లో నిలిచారు. మెక్సికన్లను అధిగమించి సంఖ్యా పరంగా తొలిస్థానంలో నిలిచారు.
తెలియక తప్పులు చేసి సౌదీలో చేరుకుని ఇరుక్కుపోయిన తెలుగు యువకులను ఎన్నారై సంఘాల సభ్యులు ఆదుకుని క్షేమంగా స్వదేశానికి పంపించారు.
ఆస్టిన్ పాఠశాలలో ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తానా పాఠశాల విద్యార్థులు బాల రామాయణం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన చిన్నారులు తెలుగు సంభాషణలు అందరిని ఆకట్టుకున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ప్రరయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. రాయలసీన ప్రయాణికులు దేశంలో కెల్లా ఎక్కువ అత్యధిక టిక్కెట్ ధర చెల్లిస్తున్నారు.
డల్లాస్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫండ్రైజర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాబోయే ATA 19వ మహాసభల నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించగా, స్థానిక తెలుగు సమాజం పెద్దఎత్తున పాల్గొంది.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లోని యాడమ్స్ టౌన్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్తో ముఖాముఖీ కార్యక్రమం ఆదివారం సెంగ్కాంగ్లోని లా ఫియెస్టా కాండోమినియంలో ఘనంగా జరిగింది.
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను సత్కరించేందుకు ఫిలడెల్ఫియా నగరంలో ఏప్రిల్ 26న ఆత్మీయ సమావేశం జరిగింది.