తమ కూటమి నుంచి వెళ్లిన పార్టీల దయతోనే టీవీకే ప్రభుత్వం కొనసాగుతోందని, అందుకే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఆరు నెలల్లో...
అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారం బహిరంగం కావడానికి ముందే తీర్థక్షేత్ర ట్రస్టుకు తెలుసా?.. నిందితుడిని కూడా ట్రస్టు గుర్తించిందా...
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కీలక శాఖలు కొత్తవారికి దక్కనున్నట్లు తెలిసింది.
మొహర్రం ఊరేగింపును విషాదంగా మార్చేందుకు ఓ వ్యక్తి చేసిన యత్నం ముగ్గురు మహిళా వాలంటీర్లు, పోలీసుల అప్రమత్తతతో తప్పినప్పటికీ..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్. నరసింహ సుప్రీంకోర్టు ..
వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్వేర్తో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారని జాతీయ....
హైవేపై రివర్స్లో వెళుతున్న కారును వెనక వైపు నుంచి మరో ఎస్యూవీ ఢీకొట్టడంతో కారులోని నలుగురు దుర్మరణం చెందిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి ఘటనలో పాక్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది.
రామమందిర నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఇద్దరు ప్రధాన నిందితుల లైఫ్ స్టైల్ ఇటీవల కాలంలో చాలా మారిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఏడాది తర్వాత, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలపై 'ది సెకండ్ ఆర్బిట్'అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు.