• Home » National

జాతీయం

సీజేఐ ఆహ్వానంపై నిరసన.. నల్సార్ 2026 న్యాయ విద్యార్థులపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

సీజేఐ ఆహ్వానంపై నిరసన.. నల్సార్ 2026 న్యాయ విద్యార్థులపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

త్వరలో బొగ్గు ఎక్స్ఛేంజ్‌.. దేశమంతా ఒకే ధరకు బొగ్గు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

త్వరలో బొగ్గు ఎక్స్ఛేంజ్‌.. దేశమంతా ఒకే ధరకు బొగ్గు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు.

వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం

వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం

కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌‌లో కలకలం రేగింది. గైనకాలజీ విభాగం వాష్‌రూమ్‌లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వాష్‌రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకున్నారు.

ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్!

ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్!

ఫుకెట్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం టర్బులెన్స్ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఘటన అనంతరం జరిపిన రక్త పరీక్షల్లో ఓ పైలట్‌ శాంపిల్స్‌లో గంజాయి ఉన్నట్టు బయటపడటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..

దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..

దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు.

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్‌కు బెంగాల్ ప్రభుత్వం షాక్..

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్‌కు బెంగాల్ ప్రభుత్వం షాక్..

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది.

60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలు.. భారత రక్షణ రంగం భారీ కొనుగోళ్లు..

60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలు.. భారత రక్షణ రంగం భారీ కొనుగోళ్లు..

భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీగా విమానాలను కొనుగోలు చేయనుంది. 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది.

సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాల్స్ ప్రారంభం

సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాల్స్ ప్రారంభం

సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు.

షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ..

షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ..

బెంగళూరు నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఓ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు.

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..

గతంలో ఆయుధాలు పట్టుకుని బస్తర్ అడవుల్లో నడిచిన ఆ మహిళలు ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మోడలింగ్‌ ర్యాంప్‌పై నడిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓకార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు సందడి చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి