• Home » National

జాతీయం

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..

గతంలో ఆయుధాలు పట్టుకుని బస్తర్ అడవుల్లో నడిచిన ఆ మహిళలు ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మోడలింగ్‌ ర్యాంప్‌పై నడిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓకార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు సందడి చేశారు.

భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసేందుకు ప్లాన్.. సంచలనం రేపుతున్న ఘటన..

భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసేందుకు ప్లాన్.. సంచలనం రేపుతున్న ఘటన..

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్‌లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్‌లపై లేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక చేసింది.

ఉబర్, ఓలా వంటి యాప్స్‌లో ప్రీరైడ్ టిప్‌లకు కేంద్రం చెక్

ఉబర్, ఓలా వంటి యాప్స్‌లో ప్రీరైడ్ టిప్‌లకు కేంద్రం చెక్

ఉబర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అగత్యం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఝార్ఖండ్ పేపర్ లీక్‌పై విద్యార్థుల నిరసనలు.. 600 మందిపై కేసు

ఝార్ఖండ్ పేపర్ లీక్‌పై విద్యార్థుల నిరసనలు.. 600 మందిపై కేసు

ఝార్ఖండ్‌లో గురువారం విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు 600 మందిపై కేసు నమోదు చేశారు.

సభలో తొలిసారి వందేమాతరం ఆరు చరణాల ఆలాపన.. ముగిసిన వర్షాకాల సమావేశాలు

సభలో తొలిసారి వందేమాతరం ఆరు చరణాల ఆలాపన.. ముగిసిన వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ రోజు లోక్‌సభ‌ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌తోపాటు సభ్యులంతా హాజరయ్యారు.

జమ్మూ కశ్మీర్‌‌లో గంటల వ్యవధిలో మళ్లీ భూ ప్రకంపనలు

జమ్మూ కశ్మీర్‌‌లో గంటల వ్యవధిలో మళ్లీ భూ ప్రకంపనలు

జమ్మూ కశ్మీర్‌ లడఖ్‌‌లోని లేహ్‌లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఈ ప్రకంపనలు రావడంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఖర్గే ర్యాలీ తరువాత మైదానంలో ‘శుద్ధి’.. మండిపడ్డ కాంగ్రెస్ ప్రెసిడెంట్

ఖర్గే ర్యాలీ తరువాత మైదానంలో ‘శుద్ధి’.. మండిపడ్డ కాంగ్రెస్ ప్రెసిడెంట్

ఉత్తరాఖండ్ రామ్‌లీలా గ్రౌండ్‌లో తన ర్యాలీ తరువాత శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.

హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

పంద్రాగస్టు వేడుకలను భారత్ మరికొన్ని రోజుల్లో జరుపుకోనుంది. అలాంటి వేళ.. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే లష్కర్ ఎ తైబా చీఫ్‌కు ఆయన తన మద్దతు ప్రకటించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి