Home » International » UK news
హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయమై నేడు 35 దేశాలతో జరగనున్న సమావేశంలో భారత్ పాల్గొనాలని బ్రిటన్ తాజాగా ఆహ్వానించింది.