2025 — Jubilee Hills By-Election
| Party | Candidate | Votes | % | ±% |
|---|---|---|---|---|
| INC | Vallala Naveen Yadav | 98,988 | 50.83 | +15.80 |
| BRS | Maganti Sunitha | 74,259 | 38.13 | -5.81 |
| BJP | Lankala Deepak Reddy | 17,061 | 8.76 | -5.35 |
| NOTA | None of the above | 924 | 0.47 | -0.28 |
| Party | Candidate | Votes | % | ±% |
|---|---|---|---|---|
| INC | Vallala Naveen Yadav | 98,988 | 50.83 | +15.80 |
| BRS | Maganti Sunitha | 74,259 | 38.13 | -5.81 |
| BJP | Lankala Deepak Reddy | 17,061 | 8.76 | -5.35 |
| NOTA | None of the above | 924 | 0.47 | -0.28 |
| Party | Candidate | Votes | % | ±% |
|---|---|---|---|---|
| BRS | Maganti Gopinath | 80,549 | 43.94 | — |
| INC | Mohammed Azharuddin | 64,212 | 35.03 | — |
| BJP | Lankala Deepak Reddy | 25,866 | 14.11 | — |
| AIMIM | Mohammed Rashed Farazuddin | 7,848 | 4.28 | — |
| NOTA | None of the above | 1,374 | 0.75 | — |
| Party | Candidate | Votes | % | ±% |
|---|---|---|---|---|
| TRS | Maganti Gopinath | 68,979 | 44.30 | — |
| INC | P. Vishnuvardhan Reddy | 52,975 | 34.02 | — |
| Independent | Vallala Naveen Yadav | 18,817 | 12.09 | — |
| Party | Candidate | Votes | % | ±% |
|---|---|---|---|---|
| TDP | Maganti Gopinath | 50,898 | 30.78 | — |
| AIMIM | Vallala Naveen Yadav | 41,656 | 25.19 | — |
| INC | P. Vishnuvardhan Reddy | 33,642 | 20.34 | — |
| Party | Candidate | Votes | % | ±% |
|---|---|---|---|---|
| INC | P. Vishnuvardhan Reddy | 54,519 | 39.84 | — |
| TDP | Mohammed Saleem | 32,778 | 23.95 | — |
| PRP | Syed Humayun Ali | 19,433 | 14.20 | — |
రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. . కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్రావు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్ల, దొంగ ఓట్లతో గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్లు నవంబర్ 11వ తేదీ ఉదయం 6 గంటలకు పోలింగ్ బూత్కు వెళ్లి లైన్లో నిల్చోని కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 11న ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది వార్తలో చదవండి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.