ఇంజనీరింగ్ విద్యను అందించడంలో విలక్షణ సంస్థగా పేర్కొన్నదగ్గ వాటిలో బిట్స్(బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)పిలానీ ఒకటి...
వివిధ రాష్ట్రాల్లోని తన సంస్థల్లో నిర్వహిస్తున్న రెండు కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి తోడు అలప్పూజ(కేరళ), తంజావూర్(తమిళనాడు), భువనేశ్వర్(ఒడిషా)లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి....
చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) - దేశంలోని వివిధ ప్రదేశాల్లోని తమ కేంద్రాల్లో డిప్లొమా...
సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(సెప్టమ్) వివిధ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది...
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు.. 2026 జనవరి 07న ముగియనున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎగ్జామ్ సంబంధిత పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.
హైదరాబాద్ లోగల జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దేశంలో అతిపెద్ద భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిభగల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు స్కాలర్షిప్లు ఇస్తుంది. సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ. 90 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు చేస్తుంది.
డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ దిశగా భారతదేశం దూసుకెళుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమికండక్టర్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా నిర్దేశిత టెక్నాలజీలు వేగంగా .....