పదో తరగతి పరీక్షల ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ ...
పదో తరగతి ఫలితాల్లో ేస్టట్ టాప్ మార్క్ 599తో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని డైరెక్టర్ సీమ తెలిపారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మరే ఇతర విద్యాసంస్థకు సాధ్యం కాని రీతిలో నాలుగు ేస్టట్ టాప్ 597 మార్కుల్లో రెండింటిని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన కేశవ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్....
పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.
ఇంటర్ తరహాలోనే పదోతరగతిలోనూ రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ సలహదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్....
పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు రికార్డు సృష్టించినట్లు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 597 మార్కులతో శ్రీచైతన్య విద్యార్థి అగ్రస్థానం...
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూళ్లు చరిత్ర సృష్టించాయని నారాయణ గ్రూప్స్ డైరెక్టర్లు డాక్టర్ సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు చైర్మన్ ఎన్. కేశవరెడ్డి తెలిపారు.
ఎస్ఎస్సీ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి విజయకేతనం ఎగుర వేసినట్లు ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రి లోకేశ్...