గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి APPSC ఇంటర్వ్యూల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 27 మంది ప్రభుత్వ విభాగాధిపతులను ఇంటర్వ్యూ బోర్డులో నియామకం చేసినట్లు తెలుస్తోంది.
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.
BAMS eligibility after NEET: NEET UG లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు డాక్టర్ కల నెరవేరదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హై స్కోర్ లేకపోయినా BAMS లో ప్రవేశం పొంది అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
డీఆర్డీవో, ఐఐటీ ఢిల్లీ కలిసి క్వాంటమ్ కమ్యూనికేషన్లో ప్రయోగాత్మక పురోగతి సాధించాయి
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2025 కోసం 4వ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపిక అయిన అభ్యర్థులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోపాటు ఇతర వివరాలను indiapostgdsonline.gov.in ద్వారా తెలుసుకోచ్చు.
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..
బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ (Central Bank of India Apprentice 2025) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లో ఉద్యోగం కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC Hyderabad Jobs)లో 995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్ సహా అనేక పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేయడంతోపాటు, జీతభత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నీట్ యూజీ 2025 రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయి? ఓబీసీ అభ్యర్థులకు MBBSలో సీటు రావాలంటే ఎంత స్కోరు సాధించాలి? ఏ రాష్ట్రంలో అత్యధిక MBBS సీట్లు ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు.