నీట్ రద్దయింది. ఎంబీబీఎస్ సహా మరో పదికోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థుల ప్రతిభను తూచి, వారి ప్రవేశార్హతను నిర్ణయించే జాతీయ స్థాయి సంస్థ అసమర్థత కారణంగా 23లక్షల మంది పిల్లల కష్టం...
కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో కొన్ని దశాబ్దాల పాటు ఎర్ర కెరటాలు ప్రతి ఏటా ఉప్పొంగేవి. కానీ ఈ మే 9న కాషాయ అలలు పరవళ్లు తొక్కాయి. ప్రధానమంత్రి మోదీ, వేలాది ప్రజల సమక్షంలో సువేందు అధికారి బీజేపీ...
దాదాపు పది సంవత్సరాలుగా బి.జె.పి ప్రభుత్వం నోటినించీ, దాని సమర్ధకుల నోళ్ళ నించీ విరివిగా వినవస్తున్న మాట: ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘అర్బన్ నక్సలైట్లు’. ఈ మాటని ప్రధానంగా, మావోయిస్టుల్ని...
భారతదేశంలో తాజా జనగణన పూర్తయిన తర్వాత... యాభయ్యేళ్ల కిందటి లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం సహేతుకం కాదని ఉత్తరాది రాష్ట్రాలు గొడవ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జనాభా నియంత్రణ...
జయజయధ్వానాలు ఇంకా మిన్నంటుతూనే ఉన్నాయి. ఇటీవలి ఎన్నికలలో చరిత్రాత్మక విజయాలు సాధించిన రాజకీయ పక్షాలు, మరీ ముఖ్యంగా ఉత్తర భారతావనిలో కొండ నుంచి కడలి (గంగోత్రి నుంచి గంగా సాగర్) దాకా...
భారత ప్రజాస్వామ్యం అంత సంక్లిష్టమైంది మరొకటి లేదు. అలాగే దాని విశిష్టతలకూ కొదవలేదు. అక్షరాస్యత, రాజకీయ చైతన్యం అంతంతమాత్రంగా ఉన్న భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదని 1950ల్లో...
మావోయిస్టుల ఉద్యమం చాలాకాలంగా పెద్ద సమస్యగా మారి కొన్ని రాష్ట్రాలకూ, కేంద్రానికీ శాంతిభద్రతల పరిరక్షణలో తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఈ ఏడాది మొదట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నక్సల్ ఉద్యమం...
‘అమ్మా... తెలుగు జాతివాళ్లం ఈ శ్రీలంకలో దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్నాం. మాలో చాలా మంది బ్రిటిష్ కాలంలో పనుల కోసం ఇక్కడికి వచ్చినవాళ్లమే. కొద్దో గొప్పో బాగానే ఉన్నాం. అయితే మేం...
అవినీతికి, అవకాశవాదానికి తలొగ్గకుండా రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, నిస్వార్ధ జీవిగా, అందరూ మెచ్చిన ప్రజా నాయకునిగా పేరు పొందారు మద్దికాయల ఓంకార్. 1926 మే 12న నేటి సూర్యాపేట...
తన మేధాశక్తితో, రాజకీయ వ్యూహ చతురతతో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అరుదైన వ్యక్తి భాట్టం శ్రీరామమూర్తి. ఉమ్మడి విశాఖ జిల్లా, ఎస్. కోట సమీపంలోని ధర్మవరంలో 1926మే 12న జన్మించారు. ధర్మవరం...