బలమైన కెరటం ఎవరినీ బతిమాలుకుంటూ ముందుకు సాగదు, సునామీలా విరుచుకుపడుతుంది. తన సుడిగాలి ఉధృతితో పాతని తుడిచిపెట్టి చాపచుట్టేస్తుంది. తమిళ కవిత్వంలోకి...
ఈ మధ్య గుంటూరులోని స్వధర్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి. రమణ మాట్లాడుతూ ‘మా చిన్నప్పటికంటే ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన జీవో రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో చర్చకు తెర తీస్తున్నది. ఇప్పటివరకు విడివిడిగా పనిచేస్తున్న కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్...
భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించిన తరువాత ఇంచుమించు మొదటి నాలుగు దశాబ్దాల పాటు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అనే రాజ్యాంగ సంస్థ ఉనికి గురించి చాలామంది భారతీయులకు తెలియనే తెలియదు.
తెలంగాణ విద్యా కమిషన్ ఫిబ్రవరి 26న సమర్పించిన సిఫార్సుల రిపోర్టును వివిధ రంగాలకు చెందినవారు విభిన్న కోణాలలో చూస్తున్నారు. భవిష్యత్తులో టీచర్ల వేతన స్థిరీకరణ పరిశీలన చేయాలని కమిషన్ చేసిన ఒక సిఫార్సుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి.
లారెన్స్ బిన్వన్ అనే ఇంగ్లీషు కవి రాసిన (TO THE FALLEN AND TO THE FREE– మరణించిన వీరులకు, స్వేచ్ఛ పొందిన వారికి ఈ విజయం అంకితం) వాక్యాలను 1947 ఆగస్టు 15న, నాటి ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికలో రాసిన వ్యాసంలో మానికొండ చలపతిరావు ఉటంకించారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన మలుపు తీసుకుంది. పరిమిత లక్ష్యాల స్థానే వైరి పక్షం ఆర్థిక మూలాల ధ్వంసం జరుగుతోంది. అది ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను, ఆర్థికాన్ని, ప్రగతిని దారుణంగా దెబ్బ తీసే స్థితికి చేరుకుంది.
కటక్ ఎస్సీబీ వైద్యకళాశాల ఐసీయులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మరణించినవారి సంఖ్య పన్నెండుకు చేరింది. తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని కూడా వింటున్నాం.
‘క్యూబా విషయంలో నేను ఏమనుకుంటే అది చేయగలను.. దాన్ని స్వాధీనం చేసుకునే గౌరవం నాకు లభిస్తుందని భావిస్తున్నాను’ నాలుగురోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన...
భారతదేశ ఆధునిక మేధోచింతనలో హేతువాద– మానవవాదాలను ప్రతిపాదించిన అరుదైన తత్వశాస్త్రవేత్త మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్). విప్లవకారుడిగా జీవితాన్ని ప్రారంభించి...