• Home » Editorial

సంపాదకీయం

‘వెలుగుమట్ల’ ప్రజలకు న్యాయం జరగాలి

‘వెలుగుమట్ల’ ప్రజలకు న్యాయం జరగాలి

ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో నివసిస్తున్న ప్రజలపై ఈ నెల 24న తెల్లవారకముందే 2వేల మంది పోలీసులు, రెవెన్యూ డిపార్టుమెంట్‌, మున్సిపల్ సిబ్బంది...

రానున్నది కృత్రిమ మేధో యుగం!

రానున్నది కృత్రిమ మేధో యుగం!

దక్షిణార్ధగోళంలోని ప్రపంచ దేశాల్లోనే తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ఢిల్లీలో జరగడం భారత్‌కు తలమానికం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్ని ప్రభావితం చేసే శక్తి కృత్రిమ...

పాపం ఒకరిది... ప్రాయశ్చిత్తం మరొకరిది!

పాపం ఒకరిది... ప్రాయశ్చిత్తం మరొకరిది!

చేదు అనుభవాలు నేర్పిన గుణపాఠాలు భవిష్యత్తులో మంచి అడుగులు వేయటానికి తోడ్పడాలని అనుకుంటాం. ఆ అవసరం లేనట్లుగా ఒక వ్యక్తి వ్యవహరిస్తే జరిగే నష్టం పరిమితంగానే ఉంటుంది.

రూపు మారుతున్న గ్రామీణ భారతం

రూపు మారుతున్న గ్రామీణ భారతం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీని తెచ్చింది. దీనిపై పెద్దఎత్తున అనుకూల, వ్యతిరేక చర్చలు సాగుతున్నాయి.

శాస్త్రీయ విజ్ఞానంతోనే సమాజానికి వెలుగు

శాస్త్రీయ విజ్ఞానంతోనే సమాజానికి వెలుగు

కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌లో ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను 1928 ఫిబ్రవరి 28న డాక్టర్ సి.వి.రామన్ ఆవిష్కరించారు.

మేధాసాహసి రాజాజీ

మేధాసాహసి రాజాజీ

వలసపాలన నుంచి దశాబ్దాల క్రితమే స్వాతంత్ర్యాన్ని పొందిన మనం వలసవాద ఆలోచనా రీతుల నుంచి కూడా పూర్తిగా విముక్తమవ్వాలనే ఆరాటం ప్రబలమవుతున్న ప్రస్తుత తరుణంలో ...

సమాఖ్య పాలనపై కొత్త సంవాదం

సమాఖ్య పాలనపై కొత్త సంవాదం

మన గణతంత్ర రాజ్యం ఇప్పుడు పలు క్లిష్ట పరిస్థితుల నెదుర్కొంటున్నది. పర్యావరణ సంక్షోభాలకు పరిష్కారాలు, సంప్రదాయ వృత్తి విద్యలకు కొత్త శక్తినివ్వడం, ప్రత్యామ్నాయ విద్య, సమర్థమైన ఆరోగ్య భద్రతా...

‘ఏఐ’ బూచిని చూపి అందరూ భయపెట్టేవారే!

‘ఏఐ’ బూచిని చూపి అందరూ భయపెట్టేవారే!

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచస్థాయి ఏఐ (కృత్రిమ మేధ) ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో వార్తా పత్రికలలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఏఐపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పది కోట్ల ఉద్యోగాలు పోతాయి అని...

ఉచితాలిలాగే సాగితే మనకూ వెనెజువెలా గతే!

ఉచితాలిలాగే సాగితే మనకూ వెనెజువెలా గతే!

దేశంలో సంక్షేమం పేరిట ఉచితాలు అందించే రాష్ట్రాలలో తమిళనాడుదే అగ్రస్థానం. ఆ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు– డీఎంకే, అన్నాడీఎంకేలు గత రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికలలో....

ముఖ్యమంత్రిపై ఎందుకింత అక్కసు?

ముఖ్యమంత్రిపై ఎందుకింత అక్కసు?

రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి నాయ‌కుడు. వ్య‌క్తులు, పార్టీల ఇష్టాయిష్టాల‌తో ప‌నిలేకుండా ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల్సిన స్థానం అది. తెలంగాణ‌లో మాత్రం ఇందుకు విరుద్ధ‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొన్నది. త‌మ...



తాజా వార్తలు

మరిన్ని చదవండి