అతి జుగుప్సాకరమగు ఇదే నేల మీద అతి సుందరమగు ఇదే నేలమీద ఎన్ని చితిమంటల్ని కలగంటే గానీ, ఎన్ని విధ్వంసాలను ఊహిస్తే గానీ...
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ, సాహిత్య పేజీలో ప్రచురణ కొరకు, కవిత్వ శిక్షణా శిబిరం, విద్యార్థులకు కథల పోటీ...
తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మూడో తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు తరాల నాయకత్వంలో సజీవంగా, పరిపుష్టంగా ఉండటం ఆషామాషీ కాదు. ‘నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది’ అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ నాలుగు దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది.
తన ఎనభై మూడో ఏట, ఏ్రపిల్ 26న కాలం చేసిన రఘురాయ్ భారతీయ ఛాయాచిత్రకారుల్లో అగ్రగణ్యులు. అంతర్జాతీయ స్థాయిలోనూ వారు అద్వితీయ కళాకారులు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించడం మూడు రకాల ప్రతిస్పందనలను పురిగొల్పింది. మొదటిది– ఫిరాయింపుదారులపై ఏహ్యత. వారు సిగ్గూ శరమూ లేని...
ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేస్తోన్న యుద్ధం సుదూర యుద్ధం కానేకాదు. భారత ఉపఖండానికి పొరుగున ఉన్న పశ్చిమాసియాలో సాగుతోన్న సమరమది. ఆ ప్రాంతంలో...
పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకోవడం అమెరికా అధ్యక్షుడికి నచ్చింది. ఇది ఎంతో మంచి నిర్ణయమనీ, ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ తెలివైనవారు...
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష అనంతరం ప్రకటించింది. దీనితో మార్చి 31లోపు ఆపరేషన్ కగార్ ద్వారా వామపక్ష తీవ్రవాదాన్ని..
ప్రజాస్వామ్యంలో నాయకత్వానికి అర్హత ఏమిటి? వయస్సా లేక సామర్థ్యమా? ఈ ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకు వస్తోంది. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ...
ఆయుధంతో అన్నీ సాధించాలనే లక్ష్యం ఉన్నవారు చివరకు దానికే బలి అవుతారని మనం తరచూ వింటూంటాం. హింసతో అంతిమంగా దేన్నీ సాధించలేమని చెప్పటానికి ఇట్లాంటి హితబోధనలు 20వ శతాబ్దంలో...