రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్ ఆకాంక్షించిన శ్రమ గౌరవం, కార్మిక సంక్షేమం లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో కార్మిక–కర్షక వర్గానికి...
ఒక సంస్కర్త పేరును గ్రంథాలయానికి పెట్టడం, 1897లో స్థాపించిన ఆ గ్రంథాలయం 129 సంవత్సరాలుగా నిరాఘాటంగా పాఠకులకు జ్ఞానకాంతులు పంచుతూ రావడం ఓ చరిత్రాత్మక విశేషమే. ఈ జ్ఞాననిధికి...
తెలంగాణ రైతాంగం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మృగశిర కార్తెతో పాటు ఖరీఫ్ సీజన్పై ఆశలు పెట్టుకుంది. జూన్ తొలి వారం నుంచే నాగలి పట్టి, నారుమళ్లు పోసి, విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు...
గత వైసీపీ ప్రభుత్వం... ప్రజల, ప్రభుత్వ భూములు కాజేసేందుకు భూ రికార్డులను గందరగోళంగా మార్చింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. లక్షల కొద్దీ ప్రభుత్వ, ప్రైవేట్ భూములను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు....
దగ్గుమందు, ఇతర సిరప్ల అమ్మకాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇటీవల కఠినతరం చేసింది. డాక్టర్ చీటీ లేనిదే ఇకపై వీటిని కొనుగోలుచేయడానికి వీలుండదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సిరప్ల దుర్వినియోగాన్ని...
ఇప్పటికి కనీసం ఒక ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. రూపాయి విలువ బాగా పడిపోయింది, దేశం నుంచి పెట్టుబడి తరలిపోతోంది. దేశీయ ప్రైవేట్ మదుపులు వెనుకబడ్డాయి....
ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) రూపంలో ప్రారంభమైన కొత్త విప్లవం, మానవ నాగరికతను కొత్త దిశలో నడిపిస్తోంది. అయితే అదే సమయంలో ఒక కీలకమైన ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. భూమిపై ఉన్న...
చుక్కల భూముల సమస్యకు 2017లోనే చట్టం తీసుకొచ్చినా, ఇప్పటి వరకూ పూర్తిగా పరిష్కారం కాలేదు. అలాంటి సమస్యే ఉత్తరాంధ్రలోని ఫెయిరీ చెక్ ఆపరేషన్ (ఎఫ్సీవో) భూములది. ఇది విజయనగరం జిల్లాలో...
ఈ మధ్య బెంగళూరులో జరిగిన హిందూ పత్రిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించడం, అత్యంత బాధాకరమైన విషయం. మరొకవైపు నీతి ఆయోగ్ సమావేశంలో...
మెడికల్ రీయింబర్స్మెంట్ స్థానంలో సమగ్రమైన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కావాలని రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)...