• Home » Editorial

సంపాదకీయం

నేతన్నది, చంద్రన్నది పోగు బంధం

నేతన్నది, చంద్రన్నది పోగు బంధం

ఆంధ్రప్రదేశ్‌లో అయిదు లక్షలకు పైగా కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కుల వృత్తులకు అండగా నిలుస్తోంది...

సముచిత తీర్పు

సముచిత తీర్పు

రోజూ ఐదువందలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఈ దేశంలో, యాభైఆరుశాతం వాహనాలు ఇన్సూరెన్స్‌ లేకుండా రోడ్లమీద యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా రిజిస్టరై, రికార్డుల్లో ఫిట్‌గా ఉన్నవే. ప్రమాదాలు...

పొంచివున్న నైపుణ్యాల సంక్షోభం

పొంచివున్న నైపుణ్యాల సంక్షోభం

ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసి విస్తరించటం దేశాన్ని నివ్వెరపరిచింది. ‘నీట్‌’ పరీక్షాపత్రం లీక్ పట్ల ఆగ్రహంగా మొదలైన యువత నిరసన.. చివరకు పెరుగుతున్న నిరుద్యోగం, సామాజిక నిరాశా నిస్పృహల...

అణ్వస్త్ర రహిత ప్రపంచం కలయేనా?

అణ్వస్త్ర రహిత ప్రపంచం కలయేనా?

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలలో 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమెరికా మొట్టమొదటిసారిగా అణ్వాయుధాలను ప్రయోగించింది. యురేనియంతో చేసిన ‘లిటిల్ బోయ్‌’ ఆయుధం హిరోషిమా నగరాన్ని ధ్వంసం చేసి...

ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు

ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు

డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ పేరు వినగానే తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆత్మగౌరవం, నిస్వార్థ సేవ, ప్రజా చైతన్యం, ప్రాంతీయ న్యాయం, శాస్త్రీయ ఆలోచన వంటివన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర..

ఉద్యమాలకు ఊపిరిపోసిన స్వరం

ఉద్యమాలకు ఊపిరిపోసిన స్వరం

దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై, నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత–బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు తన గాత్రంతో ఊపిరి పోశారు...

పులిచింతల ఎత్తిపోతలతో ఏపీకి విఘాతం!

పులిచింతల ఎత్తిపోతలతో ఏపీకి విఘాతం!

కృష్ణానది జలాల వినియోగం విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పులిచింతల ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అనుమతులు...

ప్రజాస్వామ్యం ఎన్నికలతో మాత్రమే నిలబడదు!

ప్రజాస్వామ్యం ఎన్నికలతో మాత్రమే నిలబడదు!

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విద్య, ఉపాధి, పరీక్షల పారదర్శకత, పరిపాలనా జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రారంభమైన సామాజిక నిరసనగా ప్రచారంలోకి వచ్చింది. రాజ్యాంగపరంగా పరిశీలిస్తే–

హసీనా సాహసం

హసీనా సాహసం

ఆరునూరైనా ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ వెళ్ళడం ఖాయమని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌హసీనా విస్పష్టంగా ప్రకటించారు. గతంలో కూడా ఇదేమాట అన్నప్పటికీ, విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన కనుక దీనికి...

బంకీపూర్: మోదీ సర్కార్‌కు మరో పాఠం

బంకీపూర్: మోదీ సర్కార్‌కు మరో పాఠం

కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశ రాజధాని ఢిల్లీలో వేలాది విద్యార్థులు, ఇతరేతర శక్తులు రగిల్చిన ఆందోళన చల్లారి వారం రోజులు దాటినప్పటికీ దాని ప్రకంపనలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత...



తాజా వార్తలు

మరిన్ని చదవండి