Home » Editorial » Kothapaluku
ప్రజలు అధికారం ఇచ్చింది ప్రశ్నించేవాళ్లను అణచివేయడానికే అన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు చెక్ పడుతోందా? మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఉద్యోగులు...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం....
అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది....
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికీ, ఆయన సోదరి షర్మిలకు మధ్య అభిప్రాయభేదాలే గానీ విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించినప్పటికీ...
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కొత్త జిల్లాల ఏర్పాటు సరిపోతుందో లేక మరో కొత్త సమస్యను తెర మీదకు...
‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న వైరం కారణంగా...
‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ ..50 ఏళ్ల క్రితం తెలుగునాట మార్మోగిన నినాదం ఇది. ఇప్పటిలా ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అంటూ వేర్పాటుభావాలతో...
హుజూరాబాద్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదా? అంటే అవునని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు....
ముఖ్యమంత్రి కేసీఆర్కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న...