• Home » Editorial » Kothapaluku

కొత్త పలుకు

జగనే చెప్పాలి!

జగనే చెప్పాలి!

‘‘మానాన్నను చంపినవాళ్లను ఇంకెప్పుడు పట్టుకుంటారు?’’ ..రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన వై.ఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి అడిగిన సూటి ప్రశ్న ఇది....

మారీచులెవరు మాయలమారీ?

మారీచులెవరు మాయలమారీ?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మీడియాపై పిచ్చి కోపం వచ్చింది. తన అడుగులకు మడుగులొత్తని మీడియా సంస్థలను ఉన్మాదులుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబునాయుడు తనకు నథింగ్‌ అని, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలే తనకు పోటీ అని...

సినిమాతో చెడుగుడు!

సినిమాతో చెడుగుడు!

‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?’ అని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై సినీపరిశ్రమ ప్రముఖులు నోరు విప్పకపోయినా ప్రేక్షకులు మాత్రం గింజుకుంటున్నారు....

తెలుగు ప్రతిష్ఠకు తెగులు!

తెలుగు ప్రతిష్ఠకు తెగులు!

‘విద్యావంతులు అప్రయోజకులయ్యారు. శుంఠలు సభా పూజ్యులయ్యారు. సత్యవంతుల మాట జనానికి రుచించడం లేదు. వదరుబోతుల మాటే చెల్లుబాటు అవుతోంది...

కుటిల.. కుల.. కుతంత్రం!

కుటిల.. కుల.. కుతంత్రం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అధికారంలోకి వచ్చాక జుట్టు రాలడం ఎక్కువై బట్టతల బయటపడుతోంది. ఫలానా ఫలానా వాళ్లు కట్టకట్టుకొని వచ్చినా ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని ఆయనే...

సకుటుంబ రాజకీయం

సకుటుంబ రాజకీయం

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా? దివంగత రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని క్యాష్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో షర్మిల గురువారంనాడు హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతి సందర్భంగా...

జైలుకెళ్లి రండి ప్లీజ్‌!

జైలుకెళ్లి రండి ప్లీజ్‌!

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హిట్‌ లిస్ట్‌లో ఉన్నవారందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లి...

ఖాళీ నేతలతో ఒరిగేదేమిటి?

ఖాళీ నేతలతో ఒరిగేదేమిటి?

‘‘చంద్రబాబు కట్టని, కట్టలేని రాజధాని అమరావతిని నన్ను కట్టమంటే ఎలా? డబ్బులు లేవు గానీ.. చేతిలో డబ్బులు ఉండి ఉంటే అమరావతిని కట్టేవాడినే!’’ ..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ఇది...

‘న్యాయం’ గెలిచింది... అమరావతి నిలిచింది!

‘న్యాయం’ గెలిచింది... అమరావతి నిలిచింది!

భవిష్యత్తుపై సవాలక్ష సందేహాలు! చుట్టూ చిమ్మ చీకటి! దారి చూపించవలసిన వాడే దారి తప్పాడు! ఇదీ టూకీగా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి! ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన హైకోర్టు...

కారుకూతలు.. రోత నీతులు!

కారుకూతలు.. రోత నీతులు!

మూడుమీడియా సంస్థలపై యుద్ధం చేస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఆ మూడు సంస్థలకు స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. మీడియా పైన ఏమి ఖర్మ! ‘మీరు చేస్తున్నది తప్పు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి