Home » Editorial » Kothapaluku
‘దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్ రాశాడు’.. నాలుగేళ్లనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎన్నికల్లో విజయాన్ని ఆస్వాదిస్తూ అన్న మాటలివి. ‘నాటి స్ర్కిప్టును దేవుడు ఇప్పుడు తిరగరాస్తున్నాడు’..
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇరువురినీ సీబీఐ, ఈడీల రూపంలో కష్టాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఎండలు ముదరక ముందే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఉక్కపోతకు గురవుతున్నారు...
అదృష్టవంతుడిని చెరిపేవాడు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవాడు ఉండరని అంటారు. రాజకీయాలలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే...
రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధించే విధంగా జారీ చేసిన జీవో నెంబర్–1కు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలతో జగన్ అండ్ కో నైజం మరోమారు బయటపడింది. ఈ వ్యాజ్యాన్ని వెకేషన్ బెంచ్
జనసేనాని పవన్ కల్యాణ్కు పట్టరానంత కోపం వచ్చింది. తన గురించి వైసీపీ నాయకులు అదేపనిగా చేస్తున్న...
పునరుజ్జీవం పొందిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 2000 డిసెంబరు 30వ తేదీన మూతబడిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను 2002 అక్టోబరు 15వ తేదీన పునఃప్రారంభించాం....
జాతీయ పార్టీని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని చాలా రోజులుగా ప్రకటిస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరికి విజయ దశమి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా...
సొంతింట్లోనే దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి...
‘‘మానాన్నను చంపినవాళ్లను ఇంకెప్పుడు పట్టుకుంటారు?’’ ..రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అడిగిన సూటి ప్రశ్న ఇది....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీడియాపై పిచ్చి కోపం వచ్చింది. తన అడుగులకు మడుగులొత్తని మీడియా సంస్థలను ఉన్మాదులుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబునాయుడు తనకు నథింగ్ అని, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలే తనకు పోటీ అని...