Home » Editorial » Kothapaluku
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసుకోవడానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ర్టాలలోని రాజకీయ పార్టీల చెవుల్లో పూలు పెట్టింది. కేంద్రం పెట్టింది అనడంకంటే మనవాళ్లు పూలు పెట్టించుకున్నారని చెప్పడం...
ప్రతిపక్షాల కూటమి నాయకత్వాన్ని తనకు అప్పగిస్తే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని తానే భరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగా ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక వీడియో విడుదల చేశారు...
‘జాతీయ రాజకీయాలలో మీ అవసరం ఉంది. మీరిప్పుడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. ఢిల్లీలో’ అని కాంగ్రెస్ నాయకుడు, దివంగత రాజశేఖర రెడ్డి ఆత్మగా ఒక వెలుగు వెలిగిన కేవీపీ రామచంద్రరావు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఉద్దేశించి...
‘దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్ రాశాడు’.. నాలుగేళ్లనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎన్నికల్లో విజయాన్ని ఆస్వాదిస్తూ అన్న మాటలివి. ‘నాటి స్ర్కిప్టును దేవుడు ఇప్పుడు తిరగరాస్తున్నాడు’..
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇరువురినీ సీబీఐ, ఈడీల రూపంలో కష్టాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఎండలు ముదరక ముందే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఉక్కపోతకు గురవుతున్నారు...
అదృష్టవంతుడిని చెరిపేవాడు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవాడు ఉండరని అంటారు. రాజకీయాలలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే...
రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధించే విధంగా జారీ చేసిన జీవో నెంబర్–1కు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలతో జగన్ అండ్ కో నైజం మరోమారు బయటపడింది. ఈ వ్యాజ్యాన్ని వెకేషన్ బెంచ్
జనసేనాని పవన్ కల్యాణ్కు పట్టరానంత కోపం వచ్చింది. తన గురించి వైసీపీ నాయకులు అదేపనిగా చేస్తున్న...
పునరుజ్జీవం పొందిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 2000 డిసెంబరు 30వ తేదీన మూతబడిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను 2002 అక్టోబరు 15వ తేదీన పునఃప్రారంభించాం....