Home » Editorial » Kothapaluku
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని అవమానించారు.. ఇది కమ్యూనిస్టుల ఆవేదన! మిమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగానే మోసం చేశారు.. ఇది కాంగ్రెస్ పార్టీ ఆక్రోశం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను సన్నిహితంగా గమనించాను కానీ కేసీఆర్ వంటి అధమ స్థాయి రాజకీయ నాయకుడిని చూడలేదు.. ఇది రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ వ్యాఖ్య!
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
‘నాఅక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే.., దేశంలో ఎక్కడా లేని స్కీములు అమలు చేస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఇందులో నిజం ఉందా? లేదా? అన్నది...
‘వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చెత్తగా ఉంది! కోడి కత్తి కేసులో ఎన్ఐఏ సంస్థ కుట్ర కోణాన్ని బయటకు తీయాల్సిందే! అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అన్యాయంగా ఇరికించింది...
వైఎస్వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. ఈ హత్యతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని చార్జిషీటులో...
కాలుజారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమని అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కూడా! ప్రజాజీవితంలో ఉన్నవారు ఈ సూత్రాన్ని వంటబట్టించుకోకపోతే తిప్పలు తప్పవు...
టైమ్బాగోలేనప్పుడు ఆలోచనల్లో పదును తగ్గుతుంది. వ్యూహాలు, ఎత్తుగడలు వికటిస్తాయి. తెలివితేటలు మసకబారతాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే అభిప్రాయం...
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కూ మధ్య ఎటువంటి అవగాహన ఏర్పడిందోగానీ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఆణిముత్యాల వంటి రెండు మాటలు వెలువడ్డాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా గెలిచాక అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నది మొదటిది కాగా, మన దేశంలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలన్నది...
ప్రజాక్షేత్రంలో బలంగా కనిపిస్తున్న రాజకీయ నాయకులు నైతిక బలాన్ని మాత్రం కోల్పోతున్నారా? తెలుగు రాష్ర్టాల విషయానికొస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండిన తెలుగునాట ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు...