మండుటెండల్లో మండిపోయిన నేలపై ఉన్నట్లుండి వర్షం కురిస్తే, మట్టి పరిమళం అంతటా వ్యాపిస్తే, తడిసిపోయిన ఆనందంతో చెట్ల ఆకులు పలకరిస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వాసులకు...
‘నేటికాలం యుద్ధానికి అనువైనది కాదు. మనం ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, దౌత్యనీతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి...
భారత రాజకీయాల్లో ఈ విజయదశమి నుంచి కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయా? విజయదశమికి అటూ ఇటుగా దేశంలో కొన్ని రాజకీయ పరిణామాలు ప్రారంభం కావడమే ఈ ప్రశ్నకు ఆస్కారమిస్తోంది...
‘నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ముందే తెలిస్తే నా కుర్తా మార్చుకుని వెళ్లేవాడిని..’ అని గుజరాత్ ప్రభుత్వ కొత్త సారథి భూపేంద్ర పటేల్ తన సన్నిహితులతో చెప్పారు. ఆదివారం ఉదయం బిజెపి శాసనసభా పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు...
భారత దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై, ప్రజాస్వామ్యంపై భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన దాడులను ఎదుర్కొనేందుకు....
కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయలేమని గతవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలో వాస్తవం లేదని...
రాజకీయ చదరంగ క్రీడలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మించినవారు లేరని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు నిరూపించాయి. సమాజ్వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా తక్కువ ఎత్తుగడలు వేయలేదు. ఆయన పూర్తిగా అంకగణితాన్ని నమ్ముకుని...
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగాల్సి ఉండగా ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ముజ ఫర్నగర్లో రెండు రోజుల క్రితం లక్షలాది రైతులతో మహాపంచాయత్ నిర్వహించిన రైతు సంఘాల...
స్థిరఆస్తుల అమ్మకంపై టీడీఎస్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి వ్యతిరేకమని...
‘ఓబుళాపురం అక్రమ మైనింగ్కు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిపై కేసు 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సిబిఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు పెండింగ్లో ఉండడం దురదృష్టకరం. ఒక నేరానికి సంబంధించి...