గతవారం గోవాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమావేశ స్థలిలో భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు కరచాలనాలు చేసుకున్నారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు...
ప్రభుత్వాధికారం, పార్టీ యంత్రాంగం, సంఘ్ పరివార్ సంస్థల మద్దతు, పకడ్బందీ వ్యూహరచనతో పాటు వ్యక్తిగత ఆకర్షణను కనీవినీ ఎరుగని స్థాయిలో ఉపయోగించగలిగిన శక్తి ఉంటే ఎదురేముంది...
దేశంలో కొన్ని సంఘటనల వెనుక అంతరార్థం తెలియడానికి ఎంతో కాలం పట్టవచ్చు. అసలు తెలిసే అవకాశమే లేకుండా పోవచ్చు.
భారతదేశంలో చట్టాలు, రాజ్యాంగం, న్యాయపాలన, ప్రజాస్వామ్యం అన్న పదాల గురించిన ప్రస్తావన న్యాయమూర్తుల తీర్పుల్లోనూ, మేధావుల ఉపన్యాసాల్లోనూ, అంబేడ్కర్ లాంటి మహానుభావుల...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గత నాలుగు రోజులగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే...
‘వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న తపన తప్ప నాకు వేరే పని ఏమీ లేదు. హోంమంత్రిగా ఉన్నా, ఈ విషయమై నేను ఎంత సీరియస్గా ఉన్నానో తెలుసా? విభేదాలు పక్కన పెట్టండి...
‘మీరురాజ్యసభ చైర్మన్గా లేకపోవడం ఎంతో వెలితిగా కనిపిస్తోంది. మాతో ఇప్పుడు సరిగా మాట్లాడే వారే కనపడడం లేదు’ – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురి సమక్షంలో శివసేన ఎంపి...
భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనే వ్యవస్థ ఒకటి ఉన్నదా అన్న అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (రెండో విడత) ప్రారంభమై వారం రోజులవుతున్నప్పటికీ..
ఢిల్లీమద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుపాలు చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించడం, దేశంలోని ప్రతిపక్ష నేతలు అందరినీ ఏదో ఒక కేసులో...
‘ప్రపంచంలో అతి పెద్ద దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు’ అని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇటీవల ముంబైలో తన పుస్తకావిష్కరణ సందర్భంగా వ్యాఖ్యానించారు...