నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లిలో మాజీ సర్పంచ్ ఆగం పాండు (అయ్యప్ప స్వామి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు అన్నదానం (భిక్ష) చేస్తున్నారు. ఇదే క్రమం ఈ ఏడాది కూడా గురువారం నుంచి అన్నదానం ప్రారంభించారు.
ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాలు ఉన్నా.. కార్తీక మాసం విశిష్టతే వేరు. ఈ మాసంలో అన్ని రోజులు శుభ దినాలే. ఈ నెలలో వచ్చే పండగల్లో అత్యంత ముఖ్యమైనది నాగుల చవితి.
నేడు రాశిఫలాలు 24-10-2025 శుక్రవారం, ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణాలు, పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి....
నేడు రాశిఫలాలు 23-10-2025 - గురువారం, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇంద్రుడి ఆగ్రహం నుంచి బృందావన వాసులను రక్షించేందుకు దేవాధిదేవుడైన కృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సంఘటన, భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న అపారమైన కరుణకు ప్రతీక అని ప్రభూజీ ప్రవచించారు.
పరమ శివుడిని అత్యంత ఇష్టమైన మాసం కార్తీకం. ఈ మాసంలో నాలుగు పనులు చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ప్రతి రోజు ఒక పర్వదినమే. దీంతో ఈ మాసంలో వచ్చే పర్వదినాలు..
నేడు రాశిఫలాలు 22-10-2025 బుధవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు...
నేడు రాశిఫలాలు 20-10-2025 సోమవారం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు...
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పర్వదినం చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, వాటిని శ్రీకృష్ణునికి సమర్పించి, ఆపై ఇంటి ప్రాంగణంలో వరుసలలో అమర్చుతారు.
దీపావళ పంగడను భారత్ ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.