• Home » Crime

క్రైమ్

Hyderabad: పాపం..  ఆ తల్లి, పిల్లలు ఎక్కడున్నారో ఏమో..

Hyderabad: పాపం.. ఆ తల్లి, పిల్లలు ఎక్కడున్నారో ఏమో..

నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌ కట్ట సిద్దిక్‌నగర్‌ రోడ్డు నెంబర్‌-5కు చెందిన ఫెరోజ్‌ ఖాన్‌, సాయిదున్నిసా భార్యాభర్తలు.

Hyderabad: రూ.1.09 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఎలా జరిగిందంటే..

Hyderabad: రూ.1.09 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఎలా జరిగిందంటే..

నెట్‌ కనెక్షన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను గూగుల్‌లో వెదికిన నగరవాసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడి రూ.1.09 లక్షలు పోగొట్టుకున్నాడు. బహదూర్‌పురాకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన యాక్ట్‌ ఫైబర్‌ సర్వీసుల కోసం ఆన్‌లైన్‌లో వెదికాడు.

Woman Victim Of Romance Scam:  59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..

Woman Victim Of Romance Scam: 59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..

ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.

Hyderabad: పార్క్‌ చేసిన బైకులకు నిప్పు..

Hyderabad: పార్క్‌ చేసిన బైకులకు నిప్పు..

పార్కు చేసిన బైకులపై పెట్రోల్‌ పోసి దుంవగులు నిప్పంటించిన ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గడ్డమీదబస్తీలో నివాసముంటున్న దీపక్‌ దాస్‌ తనకు చెందిన రెండు బైకులు ఈనెల 8న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు.

Baby Drowned In Bucket : ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో పడ్డాడు.. చివరకు చూస్తే..

Baby Drowned In Bucket : ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో పడ్డాడు.. చివరకు చూస్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూం బకెట్‌లో పడిన చిన్నారి బాలుడు..

Man Beaten To Assasinate: బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..

Man Beaten To Assasinate: బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..

సోనుతో గొడవపెట్టుకున్నారు. అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టసాగారు. దీంతో సోను ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టాడు. అయినా వాళ్లు వదలలేదు. హైవేపై సోనును వెంటాడి, వేటాడి చావకొట్టారు.

Anantapur: పాపం.. మస్తాన్‌ వలి చనిపోయాడు.. ఏం జరిగిందంటే..

Anantapur: పాపం.. మస్తాన్‌ వలి చనిపోయాడు.. ఏం జరిగిందంటే..

నగరంలోని క్లాక్‌ టవర్‌ ఫ్రైఓవర్‌ వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్‌ వలి(32)దుర్మరణం చెందాడు.

Hyderabad: కల్లు అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే...

Hyderabad: కల్లు అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే...

తాగిన మైకంలో భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య ఉదంతమిది. బోరబండ పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ పెద్దకొత్తపల్లికి చెందిన దేవరపాగ బాలస్వామి(60), డి.దేవమ్మ(54) భార్యాభర్తలు.

Hyderabad: మార్కెట్లోకి నకిలీ మెహందీ...

Hyderabad: మార్కెట్లోకి నకిలీ మెహందీ...

రాచీ పేరుతో నకిలీ మెహందీ విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌ఈస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బండ్లగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వట్టేపల్లికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ వసీం (54) మెహందీ ప్రొడక్ట్‌ తయారీ లైసెన్స్‌ తీసుకొని గౌస్‌నగర్‌లో మశ్రత్‌ మెహందీ పేరుతో కోన్‌లు తయారు చేసి విక్రయిస్తున్నాడు.

Nagarjuna Sagar: విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు

Nagarjuna Sagar: విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు

విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి