అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన కుమారుడి ఎదుటే ఉరి వేసుకుంది. భర్త వేధింపులే దీనికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరుగెత్తుకొనొచ్చి.. ఒడిలోకి తీసుకొని లాలించాల్సిన కన్నతల్లే అత్యంత నిర్దయగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో రెండు నెలల బిడ్డను కాళ్లు....
హోటల్ వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల బాధ తాళలేక భార్యను హతమార్చిన భర్త, ఆపై కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్ రైడ్’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.
కుటుంబ సమస్యలతో విసిగిపోయు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం డబ్బునే కాకుండా, వ్యక్తిత్వాన్ని దొంగిలిస్తున్నారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్తో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్బాబు హెచ్చరించారు.
పదిహేనేళ్ల క్రితం రాంగ్ కాల్తో పరియమైన మహిళను.. ఇప్పుడు డబ్బు కోసం హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో గల రూ.ఐదు లక్షలు నగదు అపహరించుకుపోయాడు.
‘రెండేళ్లుగా కలిసున్నాం.. రెండు నెలలుగా విడిపోయాం. ఈ ఒక్కసారి కలుసుకుని విడిపోదాం. ఇంకెప్పుడూ నీ జోలికిరాను!’ అంటూ ఓ ప్రియుడు తన ప్రేయసిని కోరాడు.
భోపాల్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఇద్దరు బాలురు కత్తులతో దాడి చేశారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు కత్తులతో పొడిచారు.
మరికొన్ని గంటల్లో వారి పెళ్లి ఉందనంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.